ప్రజలు ఆశీర్వాదంతో మూడోసారి దీవించండి
– కుర్నాపల్లి గ్రామ సర్పంచ్ దుబ్బాక రవీందర్ గౌడ్

ఎడపల్లి , నవంబర్ 29 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శనివారం దుబ్బాక రవీందర్ గౌడ్ స్థానికంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఆయన వెంట భారీగా అనుచరులు వచ్చారు రాజకీయాలలో అపార అనుభవం కలిగిన తనను మూడోసారి గ్రామ ప్రజలు దీవిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు గ్రామస్తుల సహకారాలతో మూడోసారి సర్పంచ్ గా విజయకేతనం ఎగురవేస్తానని రవీందర్ గౌడ్ ఆశ భావం వ్యక్తం చేశారు