Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరిక……

పిప్రి గ్రామ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక భీంగల్, ఏప్రిల్ 14 ( లోకంతీరు ) : భీంగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 50 మంది ఈరోజు బాల్కొండ నియోజకవర్గ…

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు….

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు.... అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరివాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి భీంగల్ , ఏప్రిల్ 14 ( లోకంతీరు ) : భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్…

ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జన్మదిన వేడుకలు…..

ఘనంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జన్మదిన వేడుకలు మోర్తాడ్, ఏప్రిల్ 14 ( లోకంతీరు ) : బాబా సాహెబ్ అంబేద్కర్ 133 వ జన్మదిన వేడుకలో భాగంగా మోర్తాడ్ మండలంలోని గాండ్ల పేట గ్రామం లో  లయన్స్ క్లబ్ చార్టర్డ్ చైర్మన్ మామి డాల మనోహర్,…

మంత్రాల నెపంతో మహిళ హత్య కేసులో నిజామాబాద్ కోర్టు సంచలన తీర్పు….. 

మంత్రాల నెపంతో మహిళ హత్య కేసులో... నిజామాబాద్ కోర్టు సంచలన తీర్పు  నలుగురిని దోషులుగా తేల్చిన నిజామాబాద్ కోర్టు నలుగురికీ యావజ్జీన శిక్ష విధించిన కోర్టు 2018లో బొణిగె భారతిని హత్య చేసిన నలుగురు నిందితులు నిజామాబాద్, మార్చ్…

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్….

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కామారెడ్డి జిల్లా, మార్చి 15 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధికశాఖ మంత్రి భట్టి విక్రమార్కను ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృధి పనులో భాగంగా…

సంత్ సేవాలాల్ లంబాడీల కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయం…..

సంత్ సేవాలాల్ లంబాడీల కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, మార్చ్ 15  ( లోకంతీరు ) : లంబాడీలకు సంత్ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయునట్లు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడానికి హర్షిస్తూ…

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం….

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం కామారెడ్డి జిల్లా, మార్చి15 ( లోకంతీరు ) : సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడం, కృత్రిమ మేధస్సు వల్ల స్వతహాగా ఆలోచించే విధానం సన్నగిల్లడంతో పాటు మోసాలు ఎక్కువగా జరిగే అవకాశముందని, అవసరం మేర సాంకేతికతను…

దివ్యాంగుల ఉద్యోగుల డైరీ ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ….

దివ్యాంగుల ఉద్యోగుల డైరీ ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. కామారెడ్డి జిల్లా, మార్చి 15 ( లోకంతీరు ) : దివ్యాంగ ఉద్యోగుల రాష్ట్ర సంఘ డైరీని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ సింధు శర్మ, డిఇవో రాజు…

పెరిక కార్పొరేషన్ కు 10 వేల కోట్ల నిధులు కేటాయించాలి…

పెరిక కార్పొరేషన్ కు 10 వేల కోట్ల నిధులు కేటాయించాలి - పెరిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిన్నం రామచంద్రం కామారెడ్డి జిల్లా, మార్చి 15 ( లోకంతీరు ) : రాష్ట్ర ప్రభుత్వం పెరిక కార్పొరేషన్ కు పదివేల కోట్ల నిధులను కేటాయించాలని…

మైనార్టీ సంక్షేమ శాఖ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి….

మైనార్టీ సంక్షేమ శాఖ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చ్ 16 ( లోకంతీరు ) : తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గల మైనారిటీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ శిక్షణ కేంద్రంలో యూపీఎస్సీ సీశాట్ 2024-25…