Take a fresh look at your lifestyle.
Browsing Category

social

మండల కేంద్రంలో అవగాహన సదస్సు….

మండల కేంద్రంలో అవగాహన సదస్సు కామారెడ్డి జిల్లా/ రాజంపేట, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలం రైతు వేదిక భవనంలో ఆర్.టి.ఐ అవగాహన సదస్సు బుదవారం నిర్వహించారు. మండలంలోని రైతు వేదిక మహిళ సంఘాల సమావేశం నిర్వహించారు. ఇట్టి…

తిమ్మకపల్లి బిపిఎం పదవీ విరమణ….

తిమ్మకపల్లి బిపిఎం పదవీ విరమణ కామారెడ్డి జిల్లా / రాజంపేట , అక్టోబర్ 15 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట తపాలా కార్యాలయం పరిధిలోని తిమ్మకపల్లి బిపిఎం లక్కపత్ని నరహరి సోమవారం పదవీ విరమణ చేశారు. ఆయన గత 41 సం.లుగా బిపిఎం గా సేవలు…

ఎల్ ఓ సి చెక్కులు అందజేత….

ఎల్ ఓ సి చెక్కులు అందజేత కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 15 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలంలోని ఎల్లారెడ్డి నియోజక ప్రజలకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అండగా నిలుస్తున్నారు.ఎల్లారెడ్డి నియోజక వర్గం రాజంపేట మండలం అర్గొండ…

అబ్దుల్ కలాం జయంతి వేడుకలు….

అబ్దుల్ కలాం జయంతి వేడుకలు రామారెడ్డి , అక్టోబర్ 15  ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. పద్మ భూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న వంటి అత్యున్నత బిరుదులను పొంది భార తత దేశ పద…

భారాస నాయకుల అలయ్ బలయ్…

భారాస నాయకుల అలయ్ బలయ్ రామారెడ్డి , అక్టోబర్ 15 ( లోకంతీరు ) : రామారెడ్డి ఉమ్మడి మండల కేంద్రంలో విజయదశమి సందర్భంగా భారాసా నాయకులు కార్యకర్తలు సోమవారం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ ఉద్యమకారులైన నాయకులు విజయదశమికి వారి వారి…

మానవత్వం చాటుకున్న కురుమ సాయిబాబా…

మానవత్వం చాటుకున్న కురుమ సాయిబాబా  - ఆర్థిక పరిస్థితి భారంగా మారడంతో మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి తీసుకురాని స్థితిలో ఆకుటుంబం - సొంత ఖర్చుతో అంబులెన్స్ మాట్లాడి మానవత్వం చాటుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  ఎల్లారెడ్డి, అక్టోబర్ 14 (…

మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ….

మానవత్వం చాటుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ ఎల్లారెడ్డి, అక్టోబర్ 8  ( లోకంతీరు ) :  ఎల్లారెడ్డి మండల పరిధిలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని అటు నుంచి వస్తున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు సహాయం చేసి ఆసుపత్రికి పంపించి తమ…

సమాచారం లేకుండా వరద కాలువ లోకి నీటిని వదిలిన ఎస్ఆర్ఎస్ పి అధికారులు….

సమాచారం లేకుండా వరద కాలువ లోకి నీటిని వదిలిన ఎస్ఆర్ఎస్ పి అధికారులు బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 04 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం వన్నెల్ బీ గ్రామం లో మాత్సకారులు చేపల కోసం వరద కాలువలోకి వెళ్లారు ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్ట్…

అనుమతి లేకుండా డిజె నిర్వహించోద్దు….

అనుమతి లేకుండా డిజె నిర్వహించోద్దు - ఆర్మూర్ ఏసిపి జె. వెంకటేశ్వర్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,  అక్టోబర్ 03 ( లోకంతీరు ) : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ ఏసీపీ జె . వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భీంగల్…

మహిళలు స్వయంశక్తితో ముందుకు రావాలి….

మహిళలు స్వయంశక్తితో ముందుకు రావాలి కామారెడ్డి జిల్లా /రాజంపేట , సెప్టెంబర్ 27 ( లోకంతీరు ) : రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం మహిళా సంఘ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపిఎం రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిష్ పాండ్…