Take a fresh look at your lifestyle.

అధికారుల నిర్లక్ష్యమే…ఈ మురికి కాలువల పరిస్థితి…..

మురికి కాలువల పరిస్థితి..... పట్టించుకోని అధికారులు బాల్కొండ,  ఫిబ్రవరి 22 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదురుగా మురికి కాలువల దుస్థితి చాలా దీనంగా ఉంది మురికి కాలువల చుట్టూ పిచ్చి మొక్కలు…

గ్రామ పంచాయతీ అధికారుల సమయ పాలనలో నిర్లక్ష్యం….

గ్రామ పంచాయతీ అధికారుల సమయ పాలనలో నిర్లక్ష్యం బాల్కొండ , ఫిబ్రవరి 22 ( లోకంతీరు ) బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సంబంధిత అధికారులు సమయ పాలనలో నిర్లక్ష్యం, గ్రామాలలోని గ్రామ పంచాయితీ అధికారులు ఉదయం ప్రజలకు అందుబాటులో…

మైనార్టీ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తులు…

మైనార్టీ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తులు - జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను…

ఓటింగ్ శాతం పెరిగే విధంగా స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలి….

ఓటింగ్ శాతం పెరిగే విధంగా స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలి - కలెక్టర్ జితేశ్వి పాటిల్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : నూతన ఓటర్ల నమోదుతో పాటు ఓటింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యకలాపాలు…

కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల పంపిణీ…

కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల పంపిణీ. బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : వర్ని మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని పోతంగల్,కోటగిరి,రుద్రూర్, వర్ని,మోస్రా,చందూర్ మండలాలకు చెందిన కళ్యాణ…

టీకాల వివరాలు యు.విన్ పోర్టల్లో వెంటనే నమోదు చేయాలి…..

టీకాల వివరాలు యు.విన్ పోర్టల్లో వెంటనే నమోదు చేయాలి. ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్. బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : ప్రతి టీకాల కార్య క్రమంలో భాగంగా ప్రతి ఆశా,ఆరోగ్య కార్యకర్తలు పిల్లలు,గర్భిణీల వివరాలు…

కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను బొంద పెట్టుడు ఖాయం……

కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను బొంద పెట్టుడు ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం కూలి పోతుందని అవాస్తవాలు మాట్లాడడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలను కాంగ్రెస్ పార్టీ త్వరలో బట్టబయలు చేస్తుంది. డీసీసీ డెలిగేట్…

బిజెపి కొమురం భీమ్ విజయ సంకల్ప రథ యాత్ర ను విజయవంతం చేయండి…..

27న బాల్కొండలో తలపెట్టిన బిజెపి కొమురం భీమ్ విజయ సంకల్ప రథ యాత్ర ను విజయవంతం చేయండి - ఎంపీ అర్వింద్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ కి మద్దతు తెలిపి బిజెపిని భారీ మెజారిటీతో గెలిపించండి - ఎంపీ అర్వింద్…

బాల్కొండ విద్యార్థుల క్షేత్ర పర్యటన…..

మైనారిటీ పాఠశాల విద్యార్థినిలు క్షేత్ర పర్యటన బాల్కొండ, ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : బాల్కొండ మండల కేంద్రం లో గల మైనారిటీ పాఠశాల విద్యార్థినిలు సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు క్షేత్ర పర్యటన చేశారు ఈ సందర్భంగా తపాలా శాఖ పోలీస్…

వివహిత అదృశ్యం….

కిసాన్ నగర్ లో వివహిత అదృశ్యం బాల్కొండ , ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) :  బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన మడ్త పద్మ భర్త పేరు కన్నయ్య వయస్సు 44 సంవత్సరాలు కులం పూసవర్ల, వృత్తి గృహిణి  ఈ నెల 12.02.2024 నాడు ఉదయం తన ఇంటికి తాళం…