Take a fresh look at your lifestyle.

శాస్త్రీయ విద్యా సాధనకై పోరాడండి…..

శాస్త్రీయ విద్యా సాధనకై పోరాడండి నిజామాబాద్, నవంబర్ 05 ( లోకంతీరు ) :   శాస్త్రీయ విద్య సమ సమాజ స్థాపనకై, ఆధిపత్య, అనువాద మరియు విద్యా కాషాయకరణను వ్యతిరేకించాలని కోరుతూ PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ గిరిరాజ్…

డీఎస్పీ పదవి వీడి ఎమ్మెల్సీ బరిలో….

డీఎస్పీ పదవి వీడి ఎమ్మెల్సీ బరిలో.... నిజామాబాద్, నవంబర్ 04 ( లోకంతీరు ) : ఆర్మూర్‌ పట్టణానికి చెందిన డీఎస్పీ మదనం గంగాధర్‌ తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్‌ ప్రకటించారు. నిజామాబాద్‌ -ఆదిలాబాద్‌ -మెదక్‌ -కరీంనగర్‌ పట్టభద్రుల…

సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్ కౌన్సిల్…..జిల్లా అధ్యక్షులు గా నియామకం

సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ గా వెంచిర్యాల్ గ్రామ వాస్తవ్యులు పాసాపు చిన్న రెడ్డి నిర్మల్ జిల్లా అధ్యక్షులు గా నియామకం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,  నవంబర్ 04 ( లోకంతీరు ) : సోమవారం రోజు హైదరాబాద్ లో 'సోషల్…

జోనల్ స్థాయి కబడ్డీ పోటీకి ఎంపికైన విద్యార్థి…..

జోనల్ స్థాయి కబడ్డీ పోటీకి ఎంపికైన విద్యార్థి ముధోల్, నవంబర్ 04 ( లోకంతీరు ) : మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన వినయ్ అనే విద్యార్థి జిల్లా కేంద్రంలో ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్- 17 బాలుర కబడ్డీ…

ముధోల్ మండలానికి రేపు ఎమ్యెల్యే రాక….

ముధోల్ మండలానికి రేపు ఎమ్యెల్యే రాక ముధోల్, నవంబర్ 4 ( లోకంతీరు ) : ముధోల్ మండలంలోని పలు గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి మంగళవారం ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ముదోల్ కు వస్తున్నట్టు బిజెపి ముధోల్ మండల…

అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డు పనులు పూర్తికి చర్యలు….

అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్డు పనులు పూర్తికి చర్యలు - ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఎల్లారెడ్డి, నవంబర్ 4 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి పట్టణంలోని 2వ వార్డు బీసీ కాలనీలో మురికి నీరు నిలువ ఉండకుండా నూతన మురికి కాలువ ను…

మాజీ సర్పంచులు అరెస్ట్…..

మాజీ సర్పంచులు అరెస్ట్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , నవంబర్ 04 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం కేంద్రంలోని సోమవారం ఉదయం నుండి మండల ముగ్గురు సర్పంచులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు అనంతరం మీడియాతో మాట్లాడిన సర్పంచులు గ్రామ అభివృద్ధి…

డిప్యూటీ సీఎం ను కలిసిన ఎమ్మెల్యే…..

డిప్యూటీ సీఎం ను కలిసిన ఎమ్మెల్యే -- మదన్ మోహన్ రావు కామారెడ్డి ప్రతినిధి , నవంబర్ 4 ( లోకంతీరు ) : హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని ఎమ్మెల్యే మదన్ మోహన్ కలిశారు. ఈ సందర్భంగా, ఎల్లారెడ్డి పట్టణంలోని…

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి….

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి కామారెడ్డి ప్రతినిధి, నవంబర్ 4 ( లోకంతీరు ) : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ…

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి….

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి -- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి ప్రతినిధి ,సెప్టెంబర్ 4 ( లోకంతీరు ) : కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్…