Take a fresh look at your lifestyle.

ఇల్లు తాళం పగుల గొట్టి బంగారం చోరీ….

ఇల్లు తాళం పగుల గొట్టి బంగారం చోరీ మోర్తాడ్, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు ఆరటి వినయ్ నివాసం మోర్తాడ్ గారి ఇంట్లోకి ఇల్లు తాళం పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల…

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలు …

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలు  ముధోల్, అక్టోబర్ 19  ( లోకంతీరు ) : మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన జ్యోత్స్నా -గంగోత్రి అనే విద్యార్థినులు రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా…

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం….

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం - మండల విద్యాధికారి జి మైసాజీ ముధోల్, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని మండల విద్యాధికారి జి. మైసాజి అన్నారు. శనివారం మండల కేంద్రమైన…

నిజామాబాదు జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల దాడులు …

నిజామాబాదు జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల దాడులు  - పలు రెస్టారెంట్లపై, పలు హోటల్స్, పలుమిర్చి పసుపు తయారీ కేంద్రాలపై,స్వీట్ హౌస్ ల పై దాడులు నిజామాబాద్, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్…

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం…..

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం కామారెడ్డి జిల్లా/ రాజంపేట, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలం ఆర్గొండ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం పరిధిలోని గుండారం పిపిసి, సిద్దాపూర్ పిపిసి కేంద్రాలను మానిటరింగ్ అధికారి మసీయోద్దీన్…

విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు హాజరు కావాలి….

విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు హాజరు కావాలి కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : ప్రతీ రోజు కళాశాలకు హాజరై విద్యాబుద్దులు నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజు దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో…

కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ కి బిగ్ షాక్….

కామారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ కి బిగ్ షాక్ కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజక వర్గం బీజేపీ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి పేట్ మండలం చీనూర్ గ్రామానికి చెందిన గంపల వెంకన్న శని5…

కెజిబివి పాఠశాలకు అదనపు గదులకు శంఖుస్థాపన…..

కెజిబివి పాఠశాలకు అదనపు గదులకు శంఖుస్థాపన కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : జిల్లాలోని ఎల్లారెడ్డి మండల కేంద్రంలో కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎల్లారెడ్డి శాసన సభ్యులు మదన్ మోహన్ శనివారం శంఖుస్థాపన చేశారు.3.25…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక వైఖరిని ప్రశ్నిద్దాం…

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక వైఖరిని ప్రశ్నిద్దాం - TUCI లో IFTU విలీన సభలను జయప్రదం చేయండి - తెలంగాణ ప్రతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 19 ( లోకంతీరు ) :…

నేడు చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం…..

నేడు చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం  - రక్తదాతలు చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావాలి కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఆదివారం రోజు ఉదయం 09…