Take a fresh look at your lifestyle.

ప్రారంభంమైన వరి కోతలు….అన్నదాతలలో హర్షం

ప్రారంభంమైన వరి కోతలు....అన్నదాతలలో హర్షం కామారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 24 (లోకంతీరు) : జిల్లా వ్యాప్తంగా పలు మండల కేంద్ర లలో పలు చోట్ల ముమ్మరంగా ఖరీఫ్ వరి కోతలు కొన్ని చోట్ల ముందస్తుగానే ప్రారంభమయ్యాయి. కొనుగోలు కేంద్రాలకు ఇప్పుడిప్పుడే…

ధర్మయుద్ధ మహాసభ పోస్టర్లు ఆవిష్కరణ….

ధర్మయుద్ధ మహాసభ పోస్టర్లు ఆవిష్కరణ కామారెడ్డి జిల్లా,  అక్టోబర్ 24 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గ్రామం ఎమ్మార్పీఎస్ ధర్మ యుద్ధ మహాసభ పోస్టర్లు గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 28 తేదీన…

భీంగల్  మండల  పరిషత్ ను సందర్శించిన జిల్లాపరిషత్ సిఈఓ…

భీంగల్  మండల  పరిషత్ ను సందర్శించిన జిల్లాపరిషత్ సిఈఓ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 24 ( లోకంతీరు ) : భీంగల్ మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ సీఈఓ శ్రీమతి బి ఉష సందర్శించినారు.ఈ సందర్శనలో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలోని…

గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి….

గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 24 (లోకంతీరు) : బాల్కొండ మండల కేంద్రంలోని వన్నెల్ బీ చౌరస్తా వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడు ఇతను భిక్షాటన చేస్తూ జీవిస్తుండేవాడని అనారోగ్యం తో మృతి…

ఎవరు లేని ఇంట్లో దొంగల చోరీ….

ఎవరు లేని ఇంట్లో దొంగల చోరీ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 24 (లోకంతీరు) : భీంగల్ మండలం బడా బింగల్ లో బుధవారం రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు లక్ష్మి ఇంట్లోకి ఇల్లు తాళం పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించి 3.5 తులాల బంగారు…

ఆపరేషన్ కొరకు ఆర్థిక సహాయం…

ఆపరేషన్ కొరకు ఆర్థిక సహాయం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 23 (లోకంతీరు) : ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఎస్.కె మోషి కుమారుడు రిజ్వాన్ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య పరీక్షలు చేయించుకోగా గుండె శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు…

మహిళకు గుండె ఆపరేషన్ చికిత్స కోసం ఎమ్మెల్యే వేముల భరోసా….

మహిళకు గుండె ఆపరేషన్ చికిత్స కోసం ఎమ్మెల్యే వేముల భరోసా - 1లక్ష 25 వేల రూపాయల ఎల్వోసి అందజేత బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 23( లోకంతీరు ) : భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన ఎల్.గంగామణి హార్ట్ సర్జరీ అవసరమై నిమ్స్…

డబుల్ బెడ్రూమ్ అభివృద్ధి కమీటీ ఎన్నిక ….

డబుల్ బెడ్రూమ్ అభివృద్ధి కమీటీ ఎన్నిక  కామారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రమేశ్వర్ పల్లి డబల్ బెడ్ రూమ్స్ అభివృద్ధి కమిటీనీ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామేశ్వర్ పల్లి…

మండల కేంద్రంలో అవగాహన సదస్సు….

మండల కేంద్రంలో అవగాహన సదస్సు కామారెడ్డి జిల్లా/ రాజంపేట, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలం రైతు వేదిక భవనంలో ఆర్.టి.ఐ అవగాహన సదస్సు బుదవారం నిర్వహించారు. మండలంలోని రైతు వేదిక మహిళ సంఘాల సమావేశం నిర్వహించారు. ఇట్టి…

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఎక్కువ సభ్యులను చేర్పించాలి….

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఎక్కువ సభ్యులను చేర్పించాలి కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : ఇండియన్ రెడ్ క్రాస్ లో సభ్యులుగా ఎక్కువ మొత్తంలో చేర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రోజు…