Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులు సురక్షితం….

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులు సురక్షితం రామారెడ్డి, ఆగస్టు 21 (లోకంతీరు) : రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం కామారెడ్డి నుండి రామారెడ్డి వెళ్లే రహదారిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళితే గంగమ్మ వాగు ప్రాంతంలో మద్దికుంట…

సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ చేపట్టాలి….

సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ చేపట్టాలి - నిందితులను కఠినంగా శిక్షించాలి - పి.డి.యస్.యు - పిఒడబ్ల్యూ డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 21(లోకంతీరు) : కలకత్తా నగరంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను…

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి…

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి కామారెడ్డి జిల్లా /రాజంపేట,ఆగస్టు 20 (లోకంతీరు) : జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన లకావర్ మల్లేష్ తండ్రి దీప్ సింగ్, వయసు 27, కులం ఎస్టీ వృత్తి వ్యవసాయం భార్య భర్తల గొడవలో పురుగుల మందు…

మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో రైతు నేస్తం….

మండల కేంద్రంలో రైతు వేదిక భవనంలో రైతు నేస్తం - వ్యవసాయ అధికారి సునీత రాణి కామారెడ్డి జిల్లా/ రాజంపేట, ఆగస్టు 20 (లోకంతీరు) : రాజంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం నూతన మండల వ్యవసాయ అధికారిణి సునీత…

భారత్ బంద్ ను విజయవంతం చేయాలి…

భారత్ బంద్ ను విజయవంతం చేయాలి కామారెడ్డి జిల్లా,అగస్టు 20 (లోకంతీరు) : సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ జాతీయ మాల మహానాడు పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 21న వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి…

ఇంకెన్నాళ్లు ఆరు గ్యారంటీల అమలు…

ఇంకెన్నాళ్లు ఆరు గ్యారంటీల అమలు ? కమ్మర్పల్లి, ఆగస్టు 20(లోకంతీరు) : ఎన్నికల సమయంలో రైతులకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్నా అటు ఆరు గ్యారెంటీలను…

డాక్టరేట్ సాధించిన తంగలపల్లి స్వాతికి ఘన సన్మానం…

డాక్టరేట్ సాధించిన తంగలపల్లి స్వాతికి ఘన సన్మానం కామారెడ్డి జిల్లా /బీబీపేట,ఆగస్టు 20 (లోకంతీరు) : జిల్లాలోని బిబిపేట మండల కేంద్రానికి చెందిన తంగలపల్లి స్వాతి డాక్టరేట్ పట్టా పొందినందుకు తెలంగాణ యూనివర్సిటీ డాక్టరేట్ అసోసియేషన్…

మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపీడీవో, ప్రత్యేక అధికారి…

మధ్యాహ్న భోజనం పరిశీలించిన ఎంపీడీవో, ప్రత్యేక అధికారి కామారెడ్డి జిల్లా,అగస్టు 20 (లోకంతీరు): జిల్లాలోని సదాశివ నగర్ మండలం భూంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీడీవో సంతోష్ కుమార్ మరియు ప్రత్యేక అధికారితో కలిసి మధ్యాహ్న భోజనం…

తమ సొసైటీ పై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాం

తమ సొసైటీ పై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాం  - మాల్ తుమ్మెద సొసైటీ చైర్మన్  కామారెడ్డి జిల్లా, ఆగస్టు 20 (లోకంతీరు) : జిల్లాలోని నాగిరెడ్డి పేట మండలం మాల్ తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ అధికారులు ఎరువు బస్తాలను అధిక ధరలకు…

ఆన్లైన్ మోసం…. నగదు బదిలీ

ఆన్లైన్ మోసం నగదు బదిలీ కామారెడ్డి ప్రతినిధి , ఆగస్టు 17 (లోకంతీరు) : మాచారెడ్డి మండల కేంద్రంలో చెందిన పోతారం గ్రామానికి చెందిన దువ్వల సాయిలు (47) తన పెద్ద కొడుకు దువ్వల సంతోష్ దుబాయ్ నుండి ఈనెల9 వ తేదీన 70 వేల రూపాయలు అకౌంట్ కి పంపగా…