Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

నేడు రైతు ధర్నాను విజయవంతం చేయాలి…

నేడు రైతు ధర్నాను విజయవంతం చేయాలి - బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జలెందర్ రెడ్డి ఎల్లారెడ్డి,ఆగస్టు 21(లోకంతీరు) : రైతు రుణమాఫీలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు బిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమాన్ని…

ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా…?

ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా...? రామారెడ్డి, ఆగస్టు 21 (లోకంతీరు) : రామారెడ్డి మండలం ఈసన్నపల్లి గ్రామంలో చాతర బోయిన పెద్ద గంగారాం నివాసిత గృహంపై 11 కెవి విద్యుత్, అదేవిధంగా గృహ అవసరాలకు ఉపయోగించే విద్యుత్ తీగలు చేయి లేపితే తగిలే…

మన్యం విప్లవ వీరుడు పండు పడాల్….!

మన్యం విప్లవ వీరుడు పండు పడాల్....! గుమ్మడి లక్ష్మీనారాయణ ఆదివాసి రచయితల వేదిక కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : మన దేశానికి స్వాతంత్ర్యం లభించడం వెనుక ఎందరో త్యాగధనుల పోరాట స్ఫూర్తి దాగున్నది. ఈనాటి భారతీయుల…

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి….

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా…

కాలభైరవ ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్….

కాలభైరవ ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్ -  ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : ఇసన్నపల్లి, రామారెడ్డి లోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఉద్యోగులు పూర్ణకుంభంతో కలెక్టర్ కు స్వాగతం పలికారు.…

పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన కలెక్టర్…..

పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించిన కలెక్టర్ -- ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : పల్లె ప్రకృతి వనం లో చెట్లు దట్టంగా పెరిగి అల్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.…

స్వర్ణకార సంఘం మండల అధ్యక్షుడిగా నవీన్ కుమార్ చారి….

స్వర్ణకార సంఘం మండల అధ్యక్షుడిగా నవీన్ కుమార్ చారి ఎల్లారెడ్డి ,ఆగస్టు 21 (లోకంతీరు) : ఎల్లారెడ్డి మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా ఎస్ నవీన్ కుమార్ చారి ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కార్యవర్గ వివరాలను ఆయన వెల్లడించారు. మండల స్వర్ణకార సంఘం…

బదిలీపై వెళ్తున్న సిబ్బందికి సన్మానం….

బదిలీపై వెళ్తున్న సిబ్బందికి సన్మానం కామారెడ్డి జిల్లా/ రాజంపేట, అగస్టు 21 (లోకంతీరు) : రాజంపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఏ ఎస్సై గంగారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ పండరి గౌడ్ లకు రాజంపేట పోలీసు సిబ్బంది శాలువాతో…

మండల కేంద్రంలో భారత్ బంద్ విజయవంతం…

మండల కేంద్రంలో భారత్ బంద్  విజయవంతం కామారెడ్డి జిల్లా /రాజంపేట,అగస్టు 21 (లోకంతీరు): సుప్రీం కోర్టు ఎస్సి వర్గీకరణ తీర్పు పట్ల నిరసనగా రాజంపేట మండల కేంద్రంలో భారత్ బంద్ పిలుపులో భాగంగా శివాయిపల్లి, పొందుర్తి, ఆరేపల్లి, తలమడ్ల…

డాక్టర్ లకు న్యాయవాదుల సంఘీభావం….

డాక్టర్ లకు న్యాయవాదుల సంఘీభావం  - జిల్లా కేంద్రంలో న్యాయవాదులు, డాక్టర్స్ ల కొవ్వొత్తులతో  ర్యాలీ  కామారెడ్డి జిల్లా, ఆగస్టు 21( లోకంతీరు ) :  కలకత్తాలో మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని, అలాగే…