Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

బహుజనుల కోసం నూతన జాతీయ పొలిటికల్ పార్టీ ఏర్పాటు….

బహుజనుల కోసం నూతన జాతీయ పొలిటికల్ పార్టీ ఏర్పాటు - అబ్బగోని అశోక్ గౌడ్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 23 ( లోకంతీరు ) : బీసీల కోసం బీసీల పొలిటికల్ పార్టీ ఆవశ్యకత ఎంతైనా ఉందని బహుజనుల కోసం జాతీయ లో పార్టీని ఏర్పాటు…

భాధితునికి ఎల్ ఓ సి అందజేత…

భాధితునికి ఎల్ ఓ సి అందజేత బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,ఆగస్టు 23 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఎస్ .రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు వైద్య ఖర్చులకు ఎక్కువ డబ్బు…

సమయానికి బస్సులు లేక విద్యార్థుల ఆందోళన…

సమయానికి బస్సులు లేక విద్యార్థుల ఆందోళన  - డిపో మేనేజర్ కు వినతిపత్రం అందించిన కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి జిల్లా, ఆగస్టు 22 (లోకంతీరు): రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామానికి గత పదిహేను రోజులుగా విద్యార్థుల కాలేజి సమయానికి బస్సులు…

మహిళా శక్తి పై డిపియం, అడిషనల్ పీడీతో సమీక్ష సమావేశం

మహిళా శక్తి పై డిపియం, అడిషనల్ పీడీతో సమీక్ష సమావేశం  - జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లా, ఆగస్టు 22 (లోకంతీరు):మహిళా శక్తి కార్యక్రమంపై గురువారం డిపిఎం, అడిషనల్ పిడి తో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం…

ఈ.డి కార్యాలయం ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన

ఈ.డి కార్యాలయం ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన కామారెడ్డి జిల్లా,ఆగస్టు 22 (లోకంతీరు): అదానీ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని భారత జాతీయ కాంగ్రెస్ పదే పదే కోరింది. మొదట హిండెన్‌బర్గ్ నివేదిక…

రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి…

రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి కామారెడ్డి జిల్లా/ బీబీపేట,  ఆగస్టు 22 (లోకంతీరు): జిల్లాలోని బీబీపేట్ మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి మాఫీ చేయకుండా మూడు విడుతలుగా రెండు లక్షల…

జలాల్ పూర్ లో రుణమాఫీ ఫిర్యాదుల స్పెషల్ డ్రైవ్….

జలాల్ పూర్ లో రుణమాఫీ ఫిర్యాదుల స్పెషల్ డ్రైవ్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,ఆగస్టు 22 ( లోకంతీరు) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున పంట రుణమాఫీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ…

మూడవ కల్లు డిపో పై… ఆరోపణలు అవాస్తవం

మూడవ కల్లు డిపో పై... ఆరోపణలు అవాస్తవం - భవానీ గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు రవీందర్ గౌడ్ నిజామాబాద్ ,ఆగస్టు 22(లోకంతీరు) :  నిజామాబాద్ నగరంలో గల మూడవ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం పై పలువురు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని…

ముప్కాల్ ఎస్సై గా వి రజనీకాంత్….

ముప్కాల్ ఎస్సై గా వి రజనీకాంత్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 22 ( లోకంతీరు ) : ముప్కాల్ పోలీసు స్టేషన్ నూతన ఎస్సై గా వి రజనీకాంత్ గురువారం బాధ్యతలు చేపట్టారు . వీరు గతములో నిర్మల్ జిల్లాలోని కుంటాల (కల్లూర్ కుంటాల) మండలంలో…

యువకుడు అదృశ్యం…..

యువకుడు అదృశ్యం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 22 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి పాలెం గ్రామానికి చెందిన జాగురాంపల్లి జాయరాజ్ 36 వయస్సు,…