Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం….

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం • ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ నిజామాబాద్, ఫిబ్రవరి 22( లోకంతీరు ) : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యార్థి శ్రీ రఘురాజ్ తెలియజేశారు. ఫిబ్రవరి 28వ…

పొద్దు తిరుగుడు విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభిచాలి….

పొద్దు తిరుగుడు విత్తనాల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభిచాలి • ప్రయివేట్ మార్కెట్ లో అమ్ముకొని రూ.2వేలు నష్టపోతున్న రైతులు... • ప్రభుత్వం చొరవ చూపి కొనుగులు కేంద్రాన్ని ప్రారంభించాలని ........ బిఆర్ ఎస్ డిమాండ్.…

సెక్టోరల్ అధికారుల శిక్షణ ప్రారంభం….

సెక్టోరల్ అధికారుల శిక్షణ ప్రారంభం జగిత్యాల,ఫిబ్రవరి 22 (లోకంతీరు) : రాబోయే పార్లమెంట్ ఎన్నికలు-2024ను దృష్టిలో ఉంచుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమీకృత భవనంలో గల సమావేశ మందిరంలో కోరుట్ల, జగిత్యాల్, ధర్మపురి అసెంబ్లీ…

బోదేపల్లి లో పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు

బోదేపల్లి లో పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు బాల్కొండ, ఫిబ్రవరి 22 ( లోకంతీరు ) బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామం లో పట్టపగలు వీధి దీపాలు వెలుగుతుండడం గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం పట్టపగలు వీధి దీపాలు వెలుగుతున్న…

అధికారుల నిర్లక్ష్యమే…ఈ మురికి కాలువల పరిస్థితి…..

మురికి కాలువల పరిస్థితి..... పట్టించుకోని అధికారులు బాల్కొండ,  ఫిబ్రవరి 22 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదురుగా మురికి కాలువల దుస్థితి చాలా దీనంగా ఉంది మురికి కాలువల చుట్టూ పిచ్చి మొక్కలు…

గ్రామ పంచాయతీ అధికారుల సమయ పాలనలో నిర్లక్ష్యం….

గ్రామ పంచాయతీ అధికారుల సమయ పాలనలో నిర్లక్ష్యం బాల్కొండ , ఫిబ్రవరి 22 ( లోకంతీరు ) బాల్కొండ మండలం బోదెపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సంబంధిత అధికారులు సమయ పాలనలో నిర్లక్ష్యం, గ్రామాలలోని గ్రామ పంచాయితీ అధికారులు ఉదయం ప్రజలకు అందుబాటులో…

మైనార్టీ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తులు…

మైనార్టీ విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తులు - జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను…

ఓటింగ్ శాతం పెరిగే విధంగా స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలి….

ఓటింగ్ శాతం పెరిగే విధంగా స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలి - కలెక్టర్ జితేశ్వి పాటిల్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : నూతన ఓటర్ల నమోదుతో పాటు ఓటింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యకలాపాలు…

కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల పంపిణీ…

కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కుల పంపిణీ. బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : వర్ని మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని పోతంగల్,కోటగిరి,రుద్రూర్, వర్ని,మోస్రా,చందూర్ మండలాలకు చెందిన కళ్యాణ…

టీకాల వివరాలు యు.విన్ పోర్టల్లో వెంటనే నమోదు చేయాలి…..

టీకాల వివరాలు యు.విన్ పోర్టల్లో వెంటనే నమోదు చేయాలి. ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్. బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) : ప్రతి టీకాల కార్య క్రమంలో భాగంగా ప్రతి ఆశా,ఆరోగ్య కార్యకర్తలు పిల్లలు,గర్భిణీల వివరాలు…