Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

రామారెడ్డి మండల ఎంపీపీ కి హైకోర్టు స్టే ఊరట..!

రామారెడ్డి మండల ఎంపీపీ కి హైకోర్టు స్టే ఊరట..! - ఎంపీపీ దశరథ్ రెడ్డి అవిశ్వాసం పై హైకోర్టు స్టే కామారెడ్డి జిల్లా రామారెడ్డి ,  ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి పై ఈనెల 9న…

సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో నడవాలి….

సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో నడవాలి. ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. ఆదిలాబాద్, ఫిబ్రవరి  20 ( లోకంతీరు ) : సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ…

ఈ నెల 28 నుండి ఇంటర్ పరీక్షలు.. పకడ్బందీగా ఏర్పాట్లు…

ఈ నెల 28 నుండి ఇంటర్ పరీక్షలు.. పకడ్బందీగా ఏర్పాట్లు..అదనపు కలెక్టర్.. జగిత్యాల, ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : ఈ నెల 28 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని,పరీక్షల నిర్వహణ పకడ్బందీగా, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా నిర్వహించాలని అదనపు…

త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి..

వచ్చే వేసవి కాలంలో.... త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి.. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా.. జగిత్యాల, ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : రాబోయే వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్…

అట్టహాసంగా కేంద్రీయ విద్యాలయ నూతన భవన ప్రారంభోత్సవం

అట్టహాసంగా కేంద్రీయ విద్యాలయ నూతన భవన ప్రారంభోత్సవం వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ నిజామాబాద్, ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా…

తడి చెత్త సేకరణపై దృష్టి సారించాలి….

తడి చెత్త సేకరణపై దృష్టి సారించాలి డిఎల్పిఓ సాయిబాబా. బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : గ్రామాలలో తడి చెత్త సేకరణపై దృష్టి సారించాలని బోధన్ డిఎల్పిఓ సాయిబాబా గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆదేశించారు.మంగళవారం పోతంగల్ మండలంలో…

భూంపల్లి గ్రామంలో మాల మహానాడు నూతన సంఘం ఏర్పాటు….

భూంపల్లి గ్రామంలో.....మాల మహానాడు నూతన సంఘం ఏర్పాటు కామారెడ్డి జిల్లా ప్రతినిధి,  ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో మాల మహానాడు నూతన సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్ష కార్యదర్శులు…

భూమికి బదులు భూమి కల్పించండి…

కాల్వ కొరకు సంబంధించిన రైతుల భూముల రికార్డులను సవరించండి  • ఎకరం భూమికి 30 లక్షల పరిహారం చెల్లించాలి •  ప్రభుత్వా నిబంధనల ప్రకారం పరిహారం తో నష్టపోతున్నాం •  గ్రామ సభలో స్పెషల్ ఆఫీసర్ ఆర్డిఓ కి వినతి పత్రం అందజేత కామారెడ్డి…

తెలంగాణ రాష్ట్రంలో….రజాకార్ల పాలన ఇంకా బ్రతికే ఉంది…..

తెలంగాణ రాష్ట్రంలో....రజాకార్ల పాలన ఇంకా బ్రతికే ఉంది..... మోడీ అభివృద్ధి చేసినా హైవేలపైనే రాహుల్ ప్రియాంకల పాదయాత్ర... నమ్మకం లేని రాహుల్ ఇంజన్ సర్కార్ .....  భైంసా బహిరంగ సభలో... అస్సాం సిఎం హేమంత బిశ్వశర్మ....…

నూతన పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్సైకి సన్మానం….

నూతన పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్సైకి సన్మానం రామారెడ్డి, ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి నూతనంగా వచ్చిన ఎస్ఐ ని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. అలాగే…