Take a fresh look at your lifestyle.

ఉరి వేసుకొని ఆత్మహత్య…తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు

0

ఉరి వేసుకొని ఆత్మహత్య…

తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు

కమ్మర్పల్లి, ఆగస్టు 23 (లోకంతీరు ) : కమ్మర్పల్లి గ్రామం పోచమ్మ గల్లీ కి చెందిన గడ్డం రాజేశ్వర్ గారి పెద్ద కూతురు అయిన గడ్డం రవళి, వయస్సు: 24 సంllలు ప్రస్తుతం హైదరాబాద్ లో చదువుకుంటుంది. ఆమె హైదరాబాద్ నుండి తన ఇంటికి వచ్చింది. తేది 22 నాడు ఇంట్లో ఎవరూ లేని సమయం లో సుమారు సాయంత్రం 7 గంటల సమయంలో రవళి తన పర్సనల్ ప్రాబ్లం వలన వారి ఇంటిలోని బెడ్ రూమ్ లోని ఫ్యాన్ కి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించానైనది

Leave A Reply

Your email address will not be published.