Take a fresh look at your lifestyle.

ఛలో ఎస్.పి.డి ఆఫీస్ ను జయప్రదం చేయండి…

కనీస వేతనాలు అమలుకై ఈనెల 30 ఛలో ఎస్.పి.డి ఆఫీస్ ను జయప్రదం చేయండి - ఎం.సుధాకర్, ఐ.యుఫ్.టి.యు జిల్లా ప్రధానకార్యదర్శి నిజామాబాదు, ఆగస్టు 28 ( లోకంతీరు ) :    కేజీబీవీ, యుఆర్ఎస్, మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్, వర్కర్లకు బేసిక్ పే…

ఏబీవీపీ ఎల్లారెడ్డి నగర కార్యదర్శిగా జాషువా…

ఏబీవీపీ ఎల్లారెడ్డి నగర కార్యదర్శిగా జాషువా ఎల్లారెడ్డి,  ఆగస్టు 28 ( లోకంతీరు ) : ఏబీవీపీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం ఎల్లారెడ్డి ఏబీవీపీ నగర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఏబీవీపీ కామారెడ్డి జిల్లా కన్వీనర్…

ఎల్లారెడ్డి మండల ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నూతన కమిటీ ఎన్నిక….

ఎల్లారెడ్డి మండల ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నూతన కమిటీ ఎన్నిక ఎల్లారెడ్డి, ఆగస్టు 28( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండల ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని వారు…

ప్రభుత్వం నిరుపేదలకు పక్కా ఇళ్లను కట్టించాలి..

ప్రభుత్వం నిరుపేదలకు పక్కా ఇళ్లను కట్టించాలి.. - అబ్బ గొని అశోక్ గౌడ్ డిమాండ్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : అబ్బ గోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ ..రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ లకు ఇల్లు లేని నిరుపేదలకు…

బాంసెఫ్ 11 వ రాష్ట్ర మహాసభ లను విజయవంతం చేయండి….

బాంసెఫ్ 11 వ రాష్ట్ర మహాసభ లను విజయవంతం చేయండి కామారెడ్డి జిల్లా , ఆగష్టు 27 ( లోకంతీరు ) : బి వి ఎం ఆధ్వర్యంలో కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తో బాంసెఫ్ రాష్ట్ర మహాసభల కరపత్రలను మంగళవారం విడుదల చేశారు.ఈ సందర్బంగా…

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి….

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి బాల్కొండ సిఐ శ్రీధర్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , ఆగస్టు 27 ( లోకంతీరు ) : బాల్కొండ పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలా నిర్వహణ గురించి శాంతి కమిటీ…

వారసత్వానిగా వచ్చిన భూమిని తన పేరుపై ఎక్కించాలి….

వారసత్వానిగా వచ్చిన భూమిని తన పేరుపై ఎక్కించాలి - రామరెడ్డి తహసిల్ అధికారుల నిర్వాకం - పురుగుల మందు తగిన బాధితుడు కామారెడ్డి జిల్లా , ఆగస్టు 27 (లోకంతీరు) : జిల్లాలోని రామరెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్…

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి…

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి మోర్తాడ్ పోలీస్ వారి సూచన బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి ,ఆగస్టు 27 ( లోకంతీరు ) : మోర్తాడ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై విక్రమ్ ఆద్వర్యంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణా గురించి శాంతి కమిటీ…

మూడు నెలలైనా ముందుకు సాగని కళాశాల చదువులు…

మూడు నెలలైనా ముందుకు సాగని కళాశాల చదువులు - మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు కామారెడ్డి జిల్లా, ఆగస్టు 27 (లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు నెలలుగా మూడు సబ్జెక్టుల అధ్యాపకులు లేక…

రుణమాఫీ రాని రైతుల ఫిర్యాదులు స్వీకరించాలి….

రుణమాఫీ రాని రైతుల ఫిర్యాదులు స్వీకరించాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లా, ఆగస్టు 27 ( లోకంతీరు ) : రుణమాఫీ రాని రైతుల నుండి వచ్చిన ఫిర్యాదుల వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సదాశివ…