Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ లో కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం…

హైదరాబాద్ లో కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం నిజామాబాద్ ,ఆగస్టు 28 ( లోకంతీరు ):  ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం నాడు జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత…

ఫుట్ బాల్ టోర్నమెంట్ బహుమతి గెలుపు….

ఫుట్ బాల్ టోర్నమెంట్ బహుమతి గెలుపు  రామారెడ్డి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రం చెందిన క్రీడాకారులు వారి నైపుణ్యాన్ని సత్తా చాటారు.16 వ యువజ్యోతి జాతీయ క్రీడ దినోత్సవాల సంబరాలు సందర్భంగా యువజ్యోతి జోనల్ డిస్ట్రిక్ట్…

మహిళకు క్షమాపణ చెప్పి తెలంగాణలో అడుగు పెట్టాలి….

మహిళకు క్షమాపణ చెప్పి తెలంగాణలో అడుగు పెట్టాలి - జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి రామారెడ్డి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : లిక్కర్ స్కామ్ లో అరెస్టయి బెయిల్ పై విడుదల అయినంత మాత్రాన కేసు గెలిచినట్టేనా..? ఎమ్మెల్సీ…

ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు….

ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు రామారెడ్డి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం గ్రామంలోని రెండవ వార్డు , మూడవ వార్డు ప్రజలు గత నాలుగు రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు, రాకపోవడం వలన ప్రజలలో ఓపిక నశించి కాలి…

విద్యుత్ షాక్ తో చిరుత పులి మృతి……

విద్యుత్ షాక్ తో చిరుత పులి మృతి - పొలం వద్దే పాతి పెట్టిన రైతు - రైతుచే వెలికి తీయించిన అటవీ అధికారులు  - ముగ్గురుని అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు  ఎల్లారెడ్డి, ఆగష్టు 28 ( లోకంతీరు ) :  పందుల బెడదా కోసం చెరుకు పంటను…

వై ఆర్ జీ కేర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం…

వై ఆర్ జీ కేర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం కామారెడ్డి జిల్లా/ దోమకొండ, ఆగస్టు 28 ( లోకంతీరు ) : వై ఆర్ జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో దోమకొండలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. దోమకొండ పి హెచ్ సీ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు…

విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి….

విద్యార్థులు వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకోవాలి కామారెడ్డి జిల్లా, ఆగస్టు 28 ( లోకంతీరు ) : వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చుకొని ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విద్యార్థులకు ఉద్భోదించారు. బుధవారం…

ఓటరు జాబితాకు అందరూ సహకరించాలి…

ఓటరు జాబితాకు అందరూ సహకరించాలి  - జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లా, ఆగస్టు 28 ( లోకంతీరు ) : నూతన ఓటరు జాబితా తయారీకి రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టర్…

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం….

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి ఆగస్టు 28 ( లోకంతీరు ) : ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన కంచు రాము కరోనా సమయంలో మరణించడం జరిగింది.ఈమధ్యనే ఆయన భార్య గుండెపోటుతో మరణించడం వల్ల ఇద్దరు కూతుర్లు…

పాలిహౌజ్ లొ పండించిన అర్కిడ్ తోట పరిశీలించిన ట్రైనీ కలెక్టర్…

పాలిహౌజ్ లొ పండించిన అర్కిడ్ తోట పరిశీలన  - ట్రైని కలెక్టర్ సాంకేత్ కుమార్ కమ్మర్పల్లి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : కమ్మర్పల్లి  మండలం హాసకొత్తూరు గ్రామంలో గల మోహన్ నాయక్ ఆర్చిడ్ తోటను ట్రైని కలెక్టర్ సంకేత్ కుమార్ పరిశీలించి ఆర్కిడ్…