Take a fresh look at your lifestyle.

నిరసన ప్రదర్శనలను జయప్రదం చేయండి

నిరసన ప్రదర్శనలను జయప్రదం చేయండి - సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పిలుపు నిజామాబాద్, ఆగస్ట్ 02 ( లోకంతీరు ) : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం తక్షణమే అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ జరిగే ఆందోళనలు జయప్రదం చేయాలని పార్టీ నగర…

ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుక …

ఘనంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికు జన్మదిన - బాల్కొండ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 02 ( లోకంతీరు ) : మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు హైదరాబాదులో తన…

హలో బీసీ చలో పంజాబ్….

హలో బీసీ చలో పంజాబ్ • ఆగస్టు 7న జరిగే ఓబిసి మహాసభను జయప్రదం చేయండి • బీసీల వాటా బీసీలకు దక్కాల్సిందే • బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు నరసయ్య బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 02 ( లోకంతీరు ) : ముప్కాల్ మండల…

ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు చేయడంలో విఫలం….

ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు చేయడంలో విఫలం కామారెడ్డి జిల్లా,  ఆగష్టు 01 ( లోకంతీరు) : కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటిలో ఎక్కువ మొత్తం గ్యాస్, విద్యుత్ అని బీబీపేట మాజీ ఎంపిటిసి నీరజ…

సుప్రీంకోర్టులో ఎస్సి ఎస్టీలకు వర్గీకరణకు ఊరట….

సుప్రీంకోర్టులో ఎస్సి ఎస్టీలకు వర్గీకరణకు ఊరట కామారెడ్డి జిల్లా, ఆగష్టు 01 ( లోకంతీరు ) : సుప్రీంకోర్టులో ఎస్సి ఎస్టీల వర్గీకరణకు న్యాయంగా తీర్పు ఇవ్వడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎన్నో రోజులుగా దళితులు…

ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్  కామారెడ్డి జిల్లా,  ఆగష్టు 01 ( లోకంతీరు ) : నిజాంసాగర్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం తనిఖీ చేశారు. ఆసుపత్రి నందు హాజరు పట్టిక ను…

లింగన్నవావిని పరిశీలించిన జిల్లా కలెక్టర్….

లింగన్నవావిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కామారెడ్డి జిల్లా,  ఆగష్టు 01 (లోకంతీరు) : జిల్లాలోని లింగంపేట మండల కేంద్రంలో నాగన్న బావిని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ కల్పనా రమేష్ తో కలిసి గురువారం…

కొనసముందర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక …

కొనసముందర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక  వేల్పూర్, ఆగస్ట్ 01( లోకంతీరు ) : కమ్మర్ పల్లీ మండలం కొనసముందర్ గ్రామ అభివ్రుది కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా కంతి సాయన్న. ఉపాధ్యక్షులు గా ఏలిశాల భూమయ్య. కోశాధికారి రాజా…

తాగుడుకు బానిసై ఆత్మహత్య…

తాగుడుకు బానిసై ఆత్మహత్య... బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి  ఆగస్టు 01 (లోకంతీరు) : తాగుడుకు బానీసగా మారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భీంగల్ కేసీఆర్ కాలనీ లో జరిగింది. ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం కాలనీ కి చెందిన షేక్ అర్షద్ ( 36 )…

భూంపల్లి లో పారిశుద్ధ్యం పరిశీలన….

భూంపల్లి లో పారిశుద్ధ్యం పరిశీలన కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 31 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో పారిశుద్ధ్య లోపంతో ఈగలు దోమల వలన భూంపల్లి గ్రామంలో చాలామంది విష జ్వరాల బారిన పడ్డారు.…