ఏసీబీ వలలో తహశీల్దార్..!
ఏసీబీ వలలో తహశీల్దార్..!
పెద్దపల్లి జిల్లా, ఆగస్ట్ 03 ( లోకంతీరు ) : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తహసీల్దార్ జాహిద్ పాషా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓదెల మండలం కొమురే గ్రామానికి చెందిన రైతు కాడాం తిరుపతి తండ్రి మల్లయ్య…