Take a fresh look at your lifestyle.

తుది ఓటరు జాబితాను విడుదల చేసిన కలెక్టర్…..

తుది ఓటరు జాబితాను విడుదల చేసిన కలెక్టర్.. రాజకీయ పార్టీల... ప్రతినిధులకు అందజేత. నిజామాబాద్, ఫిబ్రవరి 08 ( లోకంతీరు ) : ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం తుది ఓటరు…

జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభం…

జిల్లాలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రారంభం కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 08 ( లోకం తీరు )  : కామారెడ్డి జిల్లాలో పారిశుద్ధ్య వారోత్సవాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈనెల 7 నుంచి 14 వరకు పట్టణ, గ్రామస్థాయిలో చేపట్టే పనుల…

రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ శిబిరం…

రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ శిబిరం కామారెడ్డి జిల్లా రామారెడ్డి  ,ఫిబ్రవరి 08 ( లోకం తీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్యాన్సర్ శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్…

ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 08 ( లోకం తీరు ) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ,ఈ…

జిల్లాలోని ఓటర్ల తుది జాబితా విడుదల….

జిల్లాలోని ఓటర్ల తుది జాబితా విడుదల - కలెక్టర్ జితేష్ పాటిల్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 7 ( లోకం తీరు ) : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెకండ్ సమ్మరి రివిజన్-2024 లో భాగంగా జనవరి 1, 2024 నాటికి అర్హత కలిగిన ఓటర్లతో…

జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న ఎల్.పి.జి.సర్వే….

జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న ఎల్.పి.జి.సర్వే... జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 08( లోకంతీరు ) : ప్రజాపాలన సందర్భంగా ప్రజలు సమర్పించిన ధరఖాస్తులలో గ్యాస్ కనెక్షన్ కు సంబందించి…

తె. యు. మెస్ ఛార్జీల అవినీతిపై విచారణ చేపట్టాలి….

తె. యు. మెస్ ఛార్జీల అవినీతిపై విచారణ చేపట్టాలి. PDSU డిమాండ్ నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 08 ( లోకంతీరు ) :   తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీల విషయంలో జరిగిన అవినీతి మీద సమగ్ర విచారణ చేపట్టాలని ప్రగతిశీల…

విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే బాగుంటుంది.

విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే బాగుంటుంది. దూషణలే చేస్తామంటే ప్రతి దూషణలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం. ఫ్రోటోకాల్ గురించి పోచారం మాట్లాడడం విడ్డూరంగా ఉంది....కొట్టం మనోహర్ బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 08 ( లోకం తీరు ) :-విలువలతో…

విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి…

విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : సంప్రదాయ చేతివృత్తులు, హస్తకళాకారులను బలోపేతం చేయడంతో పాటు ఆర్థికంగా చేయూత…

ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలి….పంచాయతీ రాజ్ కమిషనర్

ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలి - పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనిత కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : ప్రతి ఇంటికి తాగునీటిని అందించాలని పంచాయతీ రాజ్ కమిషనర్ టీవీ అనిత రామచంద్రన్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి…