Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

విద్యుత్ షాక్ తో చిరుత పులి మృతి……

విద్యుత్ షాక్ తో చిరుత పులి మృతి - పొలం వద్దే పాతి పెట్టిన రైతు - రైతుచే వెలికి తీయించిన అటవీ అధికారులు  - ముగ్గురుని అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు  ఎల్లారెడ్డి, ఆగష్టు 28 ( లోకంతీరు ) :  పందుల బెడదా కోసం చెరుకు పంటను…

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి….

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి బాల్కొండ సిఐ శ్రీధర్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , ఆగస్టు 27 ( లోకంతీరు ) : బాల్కొండ పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలా నిర్వహణ గురించి శాంతి కమిటీ…

వారసత్వానిగా వచ్చిన భూమిని తన పేరుపై ఎక్కించాలి….

వారసత్వానిగా వచ్చిన భూమిని తన పేరుపై ఎక్కించాలి - రామరెడ్డి తహసిల్ అధికారుల నిర్వాకం - పురుగుల మందు తగిన బాధితుడు కామారెడ్డి జిల్లా , ఆగస్టు 27 (లోకంతీరు) : జిల్లాలోని రామరెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్…

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి…

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి మోర్తాడ్ పోలీస్ వారి సూచన బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి ,ఆగస్టు 27 ( లోకంతీరు ) : మోర్తాడ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై విక్రమ్ ఆద్వర్యంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణా గురించి శాంతి కమిటీ…

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పడకేసిన వైద్యం…

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పడకేసిన వైద్యం -- విష జ్వరంతో మృతి చెందిన చిలుక నరేష్ కామారెడ్డి ప్రతి నిధి , ఆగస్టు 25 (లోకంతీరు) : ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల అలసత్వం వల్ల సదాశివ నగర్ మండలంలోని గ్రామాల్లో విష జ్వరాలు సోకి వేలాదిమంది…

వాహనదారులు హెల్మెట్ ధరించాలని అవగాహన…..

వాహనదారులు హెల్మెట్ ధరించాలని అవగాహన బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , ఆగస్టు 25 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో ప్రజలకు ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని హెడ్ కానిస్టేబుల్ జైవంత్ అవగాహన…

ఉరి వేసుకొని ఆత్మహత్య…తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు

ఉరి వేసుకొని ఆత్మహత్య... తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కమ్మర్పల్లి, ఆగస్టు 23 (లోకంతీరు ) : కమ్మర్పల్లి గ్రామం పోచమ్మ గల్లీ కి చెందిన గడ్డం రాజేశ్వర్ గారి పెద్ద కూతురు అయిన గడ్డం రవళి, వయస్సు: 24 సంllలు ప్రస్తుతం హైదరాబాద్ లో…

విద్యుత్ ప్రమాదంలో యువకుడు మృతి…

విద్యుత్ ప్రమాదంలో యువకుడు మృతి కామారెడ్డి జిల్లా రాజంపేట, ఆగస్టు 23 (లోకంతీరు) : రాజంపేట మండలం అన్నారం తండా గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో శుక్రవారం యువకుడు మృతి చెందారు. వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా పక్కన…

యువకుడు అదృశ్యం…..

యువకుడు అదృశ్యం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 22 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి పాలెం గ్రామానికి చెందిన జాగురాంపల్లి జాయరాజ్ 36 వయస్సు,…

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి…

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి కామారెడ్డి జిల్లా /రాజంపేట,ఆగస్టు 20 (లోకంతీరు) : జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన లకావర్ మల్లేష్ తండ్రి దీప్ సింగ్, వయసు 27, కులం ఎస్టీ వృత్తి వ్యవసాయం భార్య భర్తల గొడవలో పురుగుల మందు…