Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

మహారాష్ట్ర ఆర్యవైశ్య 3వ మహాసభ…

మహారాష్ట్ర ఆర్యవైశ్య 3వ మహాసభ ముఖ్యఅతిధిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్. నిజామాబాద్, ఫిబ్రవరి 03 ( లోకం తీరు న్యూస్ ) :  మహారాష్ట్ర పండరిపూర్ ఎస్ కన్వెన్షన్ లొ ఏర్పాటు చేసిన 3వ ఆర్యవైశ్య మహాసభ ప్రారంభోత్సవానికి ముఖ్య…

స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ట….

స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ట. రామారెడ్డి (లోకం తీరు, ఫిబ్రవరి 2) :  కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, రామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో వివేకానంద స్వామి విగ్రహ ప్రతిష్ట…

గొల్లపల్లి గ్రామ పాలకవర్గానికి పదవి విరమణ సన్మానం

గొల్లపల్లి గ్రామ పాలకవర్గానికి పదవి విరమణ సన్మానం రామారెడ్డి, ఫిబ్రవరి 2 (లోకం తీరు ) : రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో గ్రామ పాలకవర్గం ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…

ప్రత్యేక అధికారులతో సమావేశన్ని ఏర్పాటు చేసిన ఎంపీడీవో

ప్రత్యేక అధికారులతో సమావేశన్ని ఏర్పాటు చేసిన ఎంపీడీవో బాల్కొండ నియోజవర్గం ,ఫిబ్రవరి 1 ( లోకం తీరు ) : బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారులతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో ప్రత్యేక అధికారులు శుక్రవారం ఉదయం 9…

గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు…అంతా సిద్ధం చేసిన ప్రభుత్వ యంత్రాంగం..!

గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు - పది సంవత్సరాల తర్వాత స్పెషల్ ఆఫీసర్ ల పాలన..! - ముగిసిన గ్రామా పంచాయితీ పాలకవర్గాల గడువు..! - స్పెషల్ ఆఫీసర్ లు గేజిటెడ్, నాన్ -గేజిటెడ్అధికారులు - బాధ్యతలు స్వీకరించన నున్న ప్రత్యేక అధికారులుగా…

మోదీ చిత్రపటానికి పాలాభిషేకం…

నిజామాబాద్ ఫిబ్రవరి 1(లోకంతీరు): బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ మాట్లాడుతూ బీహార్ మాజీ…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి భారతరత్న. నిజామాబాద్, ఫిబ్రవరి 1( లోకం తీరు ) : బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…

డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలి…

డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలి   రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కి వినతి నిజామాబాద్, ఫిబ్రవరి 1 ( లోకం తీరు  ) : తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న డీఎస్సీ నియామకం కంటే ముందు టెట్ రాత పరీక్ష నిర్వహించాలని…

కోటగిరి సర్పంచ్ కి ఆత్మీయ వీడ్కోలు

సర్పంచ్ కి ఆత్మీయ వీడ్కోలు సన్మానం చేసిన కిడ్స్ కమిటీ సభ్యులు కోటగిరి , జనవరి 31 ( లోకం తీరు ) :  బాన్సువాడ నియోజకవర్గం  కోటగిరి మండలంలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సభ్యులు బుధవారం కోటగిరి సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ని శాలువ,…

మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందజేత

మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నోటీసు అందజేత నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ కు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఎన్.ఎం.ఆర్ కార్మికులకు పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ నిజామాబాద్, జనవరి 31 ( లోకం తీరు ) : IFTU…