Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

బీసీ ల హక్కుల కోసం పోరాటం చేద్దాం…..

బీసీ ల హక్కుల కోసం పోరాటం చేద్దాం.       నిజామాబాద్ ,జనవరి 24  ( లోకంతీరు న్యూస్ ): బీసీలు ఐక్యంగా ఉండి, బీసీ ల హక్కుల కోసం పోరాటం చేద్దామని బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు బొబ్బిలి నర్సయ్య అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం…

ఆధార్ సెంటర్ ల నిర్వాహకుల ఇష్టారాజ్యం….

ఆధార్ సెంటర్ ల నిర్వాహకుల ఇష్టారాజ్యం.... . సామాన్యులకు తప్పని కష్టం........ . జోరుగా వసూళ్లు... నిజామాబాద్, జనవరి 22 (లోకంతీరు): నిజామాబాద్ నగరంలోని ఆధార్ సెంటర్లు ప్రతి రోజు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. గత కొన్ని…

కేంద్ర ప్రభుత్వ పథకాలు భవితకు మార్గదర్శకాలు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు భవితకు మార్గదర్శకాలు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఏముల నవీన్. కోటగిరి , జనవరి 21 (లోకం తీరు న్యూస్) : గత తొమ్మిది ఏళ్ల పాలనలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు దేశ యువకుల భవితకు…

ఓటర్ జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలి

ఓటర్ జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలి. ఆర్డీవో భూజంగ్ రావు. కోటగిరి ,జనవరి 21 (లోకం తీరు న్యూస్): ఓటరు జాబిత ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో బిఎల్ ఓలు ఓటరు జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని…

హుస్నాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక

హుస్నాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక బాన్సువాడ నియోజకవర్గం,  జనవరి 21( లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం హున్నాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని బాన్సువాడ నియోజకవర్గ…

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ..

 తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ. బాల్కొండ, జనవరి 21 ( లోకం తీరు ) : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో అబ్బగోని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో  సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశంలో…

కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సందర్భంగా CPI(ML) ప్రజాపంథా విప్లవ నివాళి.

కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సందర్భంగా CPI(ML) ప్రజాపంథా విప్లవ నివాళి నిజామాబాద్ అర్బన్, జనవరి 21 ( లోకం తీరు ) : మహోపాధ్యాయుడు, రష్యా విప్లవ నిర్మాత కామ్రేడ్ లెనిన్ శత వర్ధంతి సందర్భంగా CPI(ML) ప్రజాపంథా నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో…

వికసిత భారత్ సంకల్ప యాత్రలో….అమ్దాపూర్ పంచాయతీని సందర్శించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో

    అమ్దాపూర్ పంచాయతీని సందర్శించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈవో నిజామాబాద్ ,జనవరి 20 ( లోకం తీరు ) :   దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత భారతం సంకల్ప యాత్రలో భాగంగా 2024 జనవరి 20వ తేదీన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోగల రెండు పంచాయతీలను …

మేం కూడా రామభక్తులమే… దీనిని బీజేపీ ఈవెంట్‌గా మార్చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

రామమందిరం ప్రాణప్రతిష్ఠ అంశాన్ని బీజేపీ-ఆరెస్సెస్ కార్యక్రమంగా మార్చేశారన్న ఉత్తమ్ లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 నుంచి 14 సీట్లు గెలుస్తామని ధీమా  బీఆర్ఎస్ అహంకారాన్ని ప్రజలు పసిగట్టినందువల్లే ఓడించారని వ్యాఖ్య అయోధ్య…

మమ్మల్ని ఎవరూ బెదిరించడాన్ని అనుమతించేది లేదు.. లైసెన్స్ లేదు: మాల్దీవుల అధ్యక్షుడి హెచ్చరిక

పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు మాది చిన్న దేశమే కావొచ్చు.. కానీ బెదిరించే లైసెన్స్ ఇవ్వలేదని వ్యాఖ్య ఇండియన్ ఓసియన్ ఏ ఒక్క దేశానికి సంబంధించినది కాదన్న అధ్యక్షుడు…