Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

మూడవ కల్లు డిపో అక్రమాలపై విచారణ ముందుకు సాగేనా…..

మూడవ కల్లు డిపో అక్రమాలపై విచారణ ముందుకు సాగేనా..... - ఆరోపణలు ఉన్న ఆధికారే విచారణ చేయడం పై పత్ర విమర్శలు - వారం రోజుల్లో నివేదిక అందజేయాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశం  - ముందుకు సాగని వైనం  - రోజు గంటల తరబడి ఎస్ హెచ్ ఓ ఆఫీసులో డిపో…

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేసిన మాజీ జడ్పిటిసి….

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేసిన మాజీ జడ్పిటిసి కామారెడ్డి జిల్లా/ సదాశివనగర్,  ఆగస్టు 29 ( లోకంతీరు ) : జిల్లాలోని సదాశివ నగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మికి సిఎంఆర్ఎఫ్ కింద లక్ష రూపాయల చెక్కును మాజీ జెడ్పిటిసి పడిగెల…

వివాహిత మహిళా అదృశ్యం …..

వివాహిత మహిళా అదృశ్యం  ఎల్లారెడ్డి, ఆగస్టు 29( లోకంతీరు ) : వివాహిత మహిళ అదృష్యమైన సంఘటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మాహేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలంలోని సోమిర్యాగడి తండాకు చెందిన ధనావత్ మంజుల…

మైనార్టీ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే …

మైనార్టీ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే  ఎల్లారెడ్డి, ఆగస్టు 29 ( లోకంతీరు ) : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల ఎల్లారెడ్డిలో గురువారం స్పోర్ట్స్ డే,తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరపడం జరిగిందని ప్రిన్సిపల్ మహమ్మద్ రఫత్…

మండల కేంద్రంలో ఆర్ఎంపి, పిఎంపి, ఆస్పత్రులు తనిఖీ….

మండల కేంద్రంలో ఆర్ఎంపి, పిఎంపి, ఆస్పత్రులు తనిఖీ - ఓ ప్రైవేట్ ఆసుపత్రి సీజ్ రామారెడ్డి, ఆగస్టు 29 ( లోకంతీరు ) : రామరెడ్డి మండల కేంద్రంలో ఆర్ఎంపి, పిఎంపి ఆస్పత్రుల తనిఖీల లో భాగంగా మండల వైద్యాధికారి సురేష్, వైద్య బృందం గురువారం మండల…

మానసిక ఉల్లాసానికి విద్యార్థులకు క్రీడలు ఎంతో దోహపడతాయి….

మానసిక ఉల్లాసానికి విద్యార్థులకు క్రీడలు ఎంతో దోహపడతాయి  కామారెడ్డి జిల్లా /సదాశివ నగర్, ఆగస్టు 29 ( లోకంతీరు ) : జిల్లాలోని సదాశివ నగర్ ఆదర్శ పాఠశాలలో మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ప్రిన్సిపాల్ రాజేందర్ అన్నారు. మానసిక…

గణేష్ మండపాల నిర్వాహకులు సమావేశానికి హాజరు కావాలి…..

గణేష్ మండపాల నిర్వాహకులు సమావేశానికి హాజరు కావాలి కామారెడ్డి జిల్లా/ భిక్కనూర్ ,ఆగస్టు 29 (లోకంతీరు) : జిల్లాలోని బిక్కనూర్ మండలంలోని వివిధ గ్రామాలలో రానున్న సెప్టెంబర్ 7 వ తేదీన వినాయక చవితి సందర్భంగా అన్ని గ్రామాల వినాయక మండప…

ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలి…..

ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలి కామారెడ్డి జిల్లా ప్రతినిధి /బిక్కనూర్ ,ఆగస్టు 29 (లోకంతీరు) : జిల్లాలోని భిక్కనూరు మండలం అంబేద్కర్ కాలనిలో ప్రతి ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి యేమియా అన్నారు. మండల…

పెరుగుతున్న సీజనల్ వ్యాధులు – ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు…

పెరుగుతున్న సీజనల్ వ్యాధులు - ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , ఆగస్టు 30 ( లోకంతీరు ) : వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో జ్వరాల తీవ్రత పెరిగింది.నిత్యం వందలాది రోగులు ఆసుపత్రులకు క్యూ…

రుణమాఫీ అయిన లబ్ధిదారుల ఇంటింటా సర్వే …

రుణమాఫీ అయిన లబ్ధిదారుల ఇంటింటా సర్వే  కామారెడ్డి జిల్లా / భిక్కనూర్, ఆగస్టు 29 (లోకంతీరు) : జిల్లాలోని భిక్కనూర్ మండల కేంద్రంలో గురువారం మండల వ్యవసాయ అధికారిణి రాధారెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల రుణమాఫీ పొందిన లబ్ధిదారుల ఇంటింటి సర్వే ను…