Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ క్రీడలకు ఎంపిక….

రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ క్రీడలకు ఎంపిక కామారెడ్డి ప్రతినిధి/,రామారెడ్డి,ఆగస్టు 29 (లోకంతీరు) : రామారెడ్డి మండల కేంద్రంలోని రెడ్డి పేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ క్రీడలకు ఎన్నికయ్యారు. వచ్చేనెల…

రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం తగాదా….?

రెండు కుటుంబాల మధ్య ఆస్తి కోసం తగాదా....? -- ఇద్దరు పరిస్థితి విషమం...!  -- నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స..! కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 29 (లోకంతీరు) : ఆస్తికోసం ఎంతకైనా తెగిస్తారు అనే నానుడి నిజమైంది. వివరాల్లోకి వెళితే…

గల్ఫ్ దేశంలో చాకిర్యాల్ వాసి మృతి….

గల్ఫ్ దేశంలో చాకిర్యాల్ వాసి మృతి - మృత దేహాన్ని అంబులెన్స్ ద్వారా స్వగ్రామానికి చేరిక - అంబులెన్సు సౌకర్యం కల్పించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 28 (…

ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్సలు మాత్రమే అందించాలి …

ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్సలు మాత్రమే అందించాలి  - డాక్టర్ సురేష్  రామారెడ్డి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో గల పీఎంపీ,ఆర్ఎంపి ల క్లినిక్ లను ఆకస్మిక తనికి చేసిన వైద్యాధికారి డాక్టర్ ఎం. సురేష్,వైద్య…

హైదరాబాద్ లో కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం…

హైదరాబాద్ లో కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం నిజామాబాద్ ,ఆగస్టు 28 ( లోకంతీరు ):  ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అపూర్వ స్వాగతం లభించింది. మంగళవారం నాడు జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత…

ఫుట్ బాల్ టోర్నమెంట్ బహుమతి గెలుపు….

ఫుట్ బాల్ టోర్నమెంట్ బహుమతి గెలుపు  రామారెడ్డి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రం చెందిన క్రీడాకారులు వారి నైపుణ్యాన్ని సత్తా చాటారు.16 వ యువజ్యోతి జాతీయ క్రీడ దినోత్సవాల సంబరాలు సందర్భంగా యువజ్యోతి జోనల్ డిస్ట్రిక్ట్…

మహిళకు క్షమాపణ చెప్పి తెలంగాణలో అడుగు పెట్టాలి….

మహిళకు క్షమాపణ చెప్పి తెలంగాణలో అడుగు పెట్టాలి - జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి రామారెడ్డి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : లిక్కర్ స్కామ్ లో అరెస్టయి బెయిల్ పై విడుదల అయినంత మాత్రాన కేసు గెలిచినట్టేనా..? ఎమ్మెల్సీ…

ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు….

ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు రామారెడ్డి, ఆగస్టు 28 ( లోకంతీరు ) : రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం గ్రామంలోని రెండవ వార్డు , మూడవ వార్డు ప్రజలు గత నాలుగు రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు, రాకపోవడం వలన ప్రజలలో ఓపిక నశించి కాలి…

విద్యుత్ షాక్ తో చిరుత పులి మృతి……

విద్యుత్ షాక్ తో చిరుత పులి మృతి - పొలం వద్దే పాతి పెట్టిన రైతు - రైతుచే వెలికి తీయించిన అటవీ అధికారులు  - ముగ్గురుని అదుపులోకి తీసుకున్న అటవీశాఖ అధికారులు  ఎల్లారెడ్డి, ఆగష్టు 28 ( లోకంతీరు ) :  పందుల బెడదా కోసం చెరుకు పంటను…

వై ఆర్ జీ కేర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం…

వై ఆర్ జీ కేర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం కామారెడ్డి జిల్లా/ దోమకొండ, ఆగస్టు 28 ( లోకంతీరు ) : వై ఆర్ జీ కేర్ లింకు వర్కర్ స్కీం ఆధ్వర్యంలో దోమకొండలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. దోమకొండ పి హెచ్ సీ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు…