Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

మహిళకు గుండె ఆపరేషన్ చికిత్స కోసం ఎమ్మెల్యే వేముల భరోసా….

మహిళకు గుండె ఆపరేషన్ చికిత్స కోసం ఎమ్మెల్యే వేముల భరోసా - 1లక్ష 25 వేల రూపాయల ఎల్వోసి అందజేత బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 23( లోకంతీరు ) : భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన ఎల్.గంగామణి హార్ట్ సర్జరీ అవసరమై నిమ్స్…

డబుల్ బెడ్రూమ్ అభివృద్ధి కమీటీ ఎన్నిక ….

డబుల్ బెడ్రూమ్ అభివృద్ధి కమీటీ ఎన్నిక  కామారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని రమేశ్వర్ పల్లి డబల్ బెడ్ రూమ్స్ అభివృద్ధి కమిటీనీ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రామేశ్వర్ పల్లి…

మండల కేంద్రంలో అవగాహన సదస్సు….

మండల కేంద్రంలో అవగాహన సదస్సు కామారెడ్డి జిల్లా/ రాజంపేట, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలం రైతు వేదిక భవనంలో ఆర్.టి.ఐ అవగాహన సదస్సు బుదవారం నిర్వహించారు. మండలంలోని రైతు వేదిక మహిళ సంఘాల సమావేశం నిర్వహించారు. ఇట్టి…

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఎక్కువ సభ్యులను చేర్పించాలి….

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఎక్కువ సభ్యులను చేర్పించాలి కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : ఇండియన్ రెడ్ క్రాస్ లో సభ్యులుగా ఎక్కువ మొత్తంలో చేర్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం రోజు…

ఇల్లు తాళం పగుల గొట్టి బంగారం చోరీ….

ఇల్లు తాళం పగుల గొట్టి బంగారం చోరీ మోర్తాడ్, అక్టోబర్ 23 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు ఆరటి వినయ్ నివాసం మోర్తాడ్ గారి ఇంట్లోకి ఇల్లు తాళం పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల…

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలు …

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలు  ముధోల్, అక్టోబర్ 19  ( లోకంతీరు ) : మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన జ్యోత్స్నా -గంగోత్రి అనే విద్యార్థినులు రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా…

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం….

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం - మండల విద్యాధికారి జి మైసాజీ ముధోల్, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని మండల విద్యాధికారి జి. మైసాజి అన్నారు. శనివారం మండల కేంద్రమైన…

నిజామాబాదు జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల దాడులు …

నిజామాబాదు జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల దాడులు  - పలు రెస్టారెంట్లపై, పలు హోటల్స్, పలుమిర్చి పసుపు తయారీ కేంద్రాలపై,స్వీట్ హౌస్ ల పై దాడులు నిజామాబాద్, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్…

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం…..

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం కామారెడ్డి జిల్లా/ రాజంపేట, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలం ఆర్గొండ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం పరిధిలోని గుండారం పిపిసి, సిద్దాపూర్ పిపిసి కేంద్రాలను మానిటరింగ్ అధికారి మసీయోద్దీన్…

విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు హాజరు కావాలి….

విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు హాజరు కావాలి కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : ప్రతీ రోజు కళాశాలకు హాజరై విద్యాబుద్దులు నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజు దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో…