Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన పొద్దు టూరి సుదర్శన్ రెడ్డి….

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన పొద్దు టూరి సుదర్శన్ రెడ్డి ఎడపల్లి నవంబర్ 01 ( లోకం తీరు) :  ఎడపల్లి నవంబర్ 01 ( లోకం తీరు). బోధన్ డివిజన్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన మన బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ పొద్దుటూరి…

యూనివర్సిటీల్లో పార్ట్ టైం వద్దు…కాంట్రాక్టు ముద్దు

యూనివర్సిటీల్లో పార్ట్ టైం వద్దు...కాంట్రాక్టు ముద్దు @ పార్ట్ టైం లెక్చరర్స్ డిమాండ్ @ సీఎంకు ప్రత్యేక వినతి @ ఎన్నికల హామీపై గంపెడాశలు @ ప్రజాస్వామ్యబద్దంగా నిరసనలు అయ్యా!  గౌరవ ముఖ్యమంత్రి గారు... మేము తెలంగాణ…

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం….

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం  ఎల్లారెడ్డి, అక్టోబర్ 25 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండల పరిధిలోని బిక్కనూర్ గ్రామానికి చెందిన రహీమా బేగం ఇల్లు కూలిపోవడంతో విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా ఈ విషయాన్ని…

జువెలరీ షాప్ లలో భారీ మోసాలు…..

జువెలరీ షాప్ లలో భారీ మోసాలు..? -- అరికట్టే అధికారులు తనిఖీలు శూన్యం..? -- జువెలరీ షాప్ ల ఆగడాలు అంతా ఇంతా కాదు?  కామారెడ్డి ప్రతినిధి,  అక్టోబర్ 24 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల వెలసిన జువెలరీ షాపులు,…

ప్రారంభంమైన వరి కోతలు….అన్నదాతలలో హర్షం

ప్రారంభంమైన వరి కోతలు....అన్నదాతలలో హర్షం కామారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 24 (లోకంతీరు) : జిల్లా వ్యాప్తంగా పలు మండల కేంద్ర లలో పలు చోట్ల ముమ్మరంగా ఖరీఫ్ వరి కోతలు కొన్ని చోట్ల ముందస్తుగానే ప్రారంభమయ్యాయి. కొనుగోలు కేంద్రాలకు ఇప్పుడిప్పుడే…

ధర్మయుద్ధ మహాసభ పోస్టర్లు ఆవిష్కరణ….

ధర్మయుద్ధ మహాసభ పోస్టర్లు ఆవిష్కరణ కామారెడ్డి జిల్లా,  అక్టోబర్ 24 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గ్రామం ఎమ్మార్పీఎస్ ధర్మ యుద్ధ మహాసభ పోస్టర్లు గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 28 తేదీన…

భీంగల్  మండల  పరిషత్ ను సందర్శించిన జిల్లాపరిషత్ సిఈఓ…

భీంగల్  మండల  పరిషత్ ను సందర్శించిన జిల్లాపరిషత్ సిఈఓ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 24 ( లోకంతీరు ) : భీంగల్ మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ సీఈఓ శ్రీమతి బి ఉష సందర్శించినారు.ఈ సందర్శనలో భాగంగా మండల పరిషత్ కార్యాలయంలోని…

గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి….

గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 24 (లోకంతీరు) : బాల్కొండ మండల కేంద్రంలోని వన్నెల్ బీ చౌరస్తా వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడు ఇతను భిక్షాటన చేస్తూ జీవిస్తుండేవాడని అనారోగ్యం తో మృతి…

ఎవరు లేని ఇంట్లో దొంగల చోరీ….

ఎవరు లేని ఇంట్లో దొంగల చోరీ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 24 (లోకంతీరు) : భీంగల్ మండలం బడా బింగల్ లో బుధవారం రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు లక్ష్మి ఇంట్లోకి ఇల్లు తాళం పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించి 3.5 తులాల బంగారు…

ఆపరేషన్ కొరకు ఆర్థిక సహాయం…

ఆపరేషన్ కొరకు ఆర్థిక సహాయం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 23 (లోకంతీరు) : ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఎస్.కె మోషి కుమారుడు రిజ్వాన్ అనారోగ్యంతో బాధపడుతూ వైద్య పరీక్షలు చేయించుకోగా గుండె శస్త్ర చికిత్స అవసరమని డాక్టర్లు…