Take a fresh look at your lifestyle.

రైతు కుటుంబాల సర్వే నిర్వహించిన ఎంఈఓ….

రైతు కుటుంబాల సర్వే నిర్వహించిన ఎంఈఓ కామారెడ్డి జిల్లా ప్రతినిధి/ భిక్కనూర్,  ఆగస్టు 31 (లోకంతీరు) : జిల్లాలోని భిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శనివారం రేషన్ కార్డు లేని రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ మండల వ్యవసాయ అధికారి…

కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు…..

కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ఆగష్టు 31 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి పట్టణంలోని ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ లు స్థానిక శాసన సభ్యులు మదన్ మోహన్ ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో…

ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమ్మె….

11 రోజులుగా ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమ్మె కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆగస్టు 31 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆరోగ్య శ్రీ ఉద్యోగులు 11 వ రోజున నల్ల బ్యాడ్జీలు ధరించి కామారెడ్డి ప్రభుత్వం జనరల్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ మిత్రాలు…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం ….

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం  ఎల్లారెడ్డి, ఆగస్టు 29 ( లోకంతీరు ) : జాతీయ క్రీడ దినోత్సవాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఘనంగా జరుపుకున్నారు. భారతదేశానికి హాకీ…

మద్యం మత్తులో డయల్ 100 కు కాల్….

మద్యం మత్తులో డయల్ 100 పలుమార్లు చేసిన వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష.. నిజామాబాద్ ,ఆగస్టు 29 (లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని 4 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మ నగర్ కు చెందిన నారాయణ అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి మద్యం సేవిస్తూ…

గణేష్ శోభాయాత్రలకు డీజేల అనుమతి లేదు …

గణేష్ శోభాయాత్రలకు డీజేల అనుమతి లేదు  - ఎస్సై మహేష్ ఎల్లారెడ్డి, ఆగస్టు 29 ( లోకంతీరు ) : గణేష్‌ శోభాయాత్రలకు డీజేల అనుమతి లేదని, నిబం ధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి ఎస్సై బొజ్జ మహేష్ అన్నారు. గురువారం…

మూడవ కల్లు డిపో అక్రమాలపై విచారణ ముందుకు సాగేనా…..

మూడవ కల్లు డిపో అక్రమాలపై విచారణ ముందుకు సాగేనా..... - ఆరోపణలు ఉన్న ఆధికారే విచారణ చేయడం పై పత్ర విమర్శలు - వారం రోజుల్లో నివేదిక అందజేయాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశం  - ముందుకు సాగని వైనం  - రోజు గంటల తరబడి ఎస్ హెచ్ ఓ ఆఫీసులో డిపో…

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేసిన మాజీ జడ్పిటిసి….

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేసిన మాజీ జడ్పిటిసి కామారెడ్డి జిల్లా/ సదాశివనగర్,  ఆగస్టు 29 ( లోకంతీరు ) : జిల్లాలోని సదాశివ నగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మికి సిఎంఆర్ఎఫ్ కింద లక్ష రూపాయల చెక్కును మాజీ జెడ్పిటిసి పడిగెల…

వివాహిత మహిళా అదృశ్యం …..

వివాహిత మహిళా అదృశ్యం  ఎల్లారెడ్డి, ఆగస్టు 29( లోకంతీరు ) : వివాహిత మహిళ అదృష్యమైన సంఘటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మాహేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలంలోని సోమిర్యాగడి తండాకు చెందిన ధనావత్ మంజుల…

మైనార్టీ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే …

మైనార్టీ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే  ఎల్లారెడ్డి, ఆగస్టు 29 ( లోకంతీరు ) : తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల ఎల్లారెడ్డిలో గురువారం స్పోర్ట్స్ డే,తెలుగు భాష దినోత్సవం ఘనంగా జరపడం జరిగిందని ప్రిన్సిపల్ మహమ్మద్ రఫత్…