Take a fresh look at your lifestyle.

తీజ్ పండగ లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు…

తీజ్ పండగ లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు కామారెడ్డి జిల్లా ప్రతినిధి,  జూలై 28 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివ నగర్ మండలం యాచారం గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామ పంచాయతీల నిర్వహించిన తీజ్ పండగలో…

చికోటి ప్రవీణ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి….

చికోటి ప్రవీణ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి - లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ డిమాండ్ కామారెడ్డి జిల్లా, జూలై 28 ( లోకంతీరు ) : పూలే అంబేద్కర్ వారసుడు దళిత బహుజన మేధావి, బడుగు…

మోతే గ్రామంలో సీడ్ బాల్స్ తయారుచేసిన ఎన్ జి ఓ సంస్థ….

మోతే గ్రామంలో సీడ్ బాల్స్ తయారుచేసిన ఎన్ జి ఓ సంస్థ కామారెడ్డి జిల్లా , జూలై 28 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సెవెన్ హార్ట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండవ విడత సీడ్ బాల్స్ లింగంపేట మండలం మోతే గ్రామంలో…

సౌదీలో కామారెడ్డి జిల్లా వాసి మృతి….

సౌదీలో కామారెడ్డి జిల్లా వాసి మృతి  - ఇరవై రోజులకు స్వగ్రామం చేరిన మృతదేహం కామారెడ్డి జిల్లా, జూలై 28 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన కొర్పోల్ శ్యామయ్య బతుకు దేరువు కోసం సౌదీ…

క్రెడా సంఘం ఆధ్వర్యంలో మైసమ్మ పండుగ….

క్రెడా సంఘం ఆధ్వర్యంలో మైసమ్మ పండుగ కామారెడ్డి జిల్లా , జూలై 28 ( లోకంతీరు ) : కామారెడ్డి పట్టణంలో కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ (క్రేడా) ఆధ్వర్యంలో ఆదివారం మైసమ్మ పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్…

మన భూమి మన హక్కు ..ఓట్లు మనవి సీట్లు వాల్లయ్…

మన భూమి మన హక్కు ..ఓట్లు మనవి సీట్లు వాల్లయ్... - భూ పోరాటంలో భాగంగా బడుగు బలహీన వర్గాలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న అబ్బగోని అశోక్ గౌడ్..‌  నిజామాబాద్, జూలై 28 ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లాలోని న్యూ అంబేద్కర్ భవన్లో చేపట్టిన భూ…

కమ్యూనిటీ వాలంటీర్లకు దిశా నిర్దేశం చేసిన హైకోర్టు న్యాయమూర్తులు……

కమ్యూనిటీ వాలంటీర్లకు దిశా నిర్దేశం చేసిన హైకోర్టు న్యాయమూర్తులు -- జస్టిస్ సుజాయ్ పాల్ -- జస్టిస్ జి శ్రీనివాస్ రావు -- స్వచ్ఛందంగా,సామాజిక బాధ్యతతో తగాదాల పరిష్కారానికి కృషి కామారెడ్డి జిల్లా,  జూలై 27 ( లోకంతీరు ) :  పోలీస్…

ప్రజలు సైబర్ నేరాలపై జాగ్రత్తగా వహించాలి…

ప్రజలు సైబర్ నేరాలపై జాగ్రత్తగా వహించాలి కామారెడ్డి జిల్లా, జూలై 27 ( లోకంతీరు) : సైబర్ క్రైమ్ నేరస్తులు వారి యొక్క నేర విధానాన్ని మార్చుకొని, మేము పోలీసులము, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ కొడుకు లేదా మీ తమ్ముడు పలానా…

సీ.పీ.ఆర్ నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి…

సీ.పీ.ఆర్ నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి - జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ నిజామాబాద్, జూలై 27 ( లోకంతీరు ) : అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం బారి నుండి కాపాడేందుకు ఎంతగానో ఉపకరించే…

ఫ్యూచర్ లైన్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ ….

ఫ్యూచర్ లైన్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ నిజామాబాదు, జులై 27 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని ఫ్యూచర్ లైన్ కిడ్స్ పాఠశాలలో బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ప్రియాంక, స్వప్న మాట్లాడుతూ బోనాల…