Take a fresh look at your lifestyle.

గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతుల రుణ మాఫీ మోసం….

గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతుల రుణ మాఫీ మోసం - సదాశివనగర్ మాజీ జడ్పీటిసి రాజేశ్వర్ రావు, రామారెడ్డిమాజీ ఎంపిపి దశరథ్ రెడ్డి  కామారెడ్డి జిల్లా, జూలై 27 (  లోకంతీరు ) : జిల్లాలోని సదాశివ నగర్ మాజీ జడ్పిటిసి, రామరెడ్డి మాజీ ఎంపిపి దశరథ్…

బాల్కొండ లో క్రీడల నిర్వహణ సన్నాహక సమావేశం….

బాల్కొండ లో క్రీడల నిర్వహణ సన్నాహక సమావేశం బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి,  జులై 27 ( లోకంతీరు ) : ఉమ్మడి బాల్కొండ మండల స్ధాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాల వేదికగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ కరారు చెయ్యడం జరిగింది  ఈరోజు…

కుకునూర్ పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు…

కుకునూర్ పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 27 ( లోకంతీరు ) : వేల్పూర్ మండలంలో కుకునూర్ ప్రాథమిక పాఠశాల శనివారం రోజున హెచ్ఎం వి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్ధిని విద్యార్థులతో బోనాల…

హై కోర్టు న్యాయమూర్తులు సుజాయ్ పాల్, శ్రీనివాస్ రావు లను కలిసిన బార్ అసోసియేషన్…

హై కోర్టు న్యాయమూర్తులు సుజాయ్ పాల్, శ్రీనివాస్ రావు లను కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు  కామారెడ్డి జిల్లా, జూలై 27 ( లోకంతీరు ) : హైకోర్టు న్యాయమూర్తులు సుజయ్ పాల్, శ్రీనివాస్ రావును కామారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహంలో శనివారం మర్యాద…

స్వచ్ఛందంగా, సామాజిక బాధ్యతతో గొడవల పరిష్కారానికి కృషి చేయాలి…

స్వచ్ఛందంగా, సామాజిక బాధ్యతతో గొడవల పరిష్కారానికి కృషి చేయాలి - హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్  కామారెడ్డి జిల్లా, జూలై 27 ( లోకంతీరు ) : స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో సంస్థల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ హైకోర్టు…

నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం….

నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం • ఎంపీడీవో రాజ శ్రీనివాస్ ఇన్నోవేషన్స్ పై అవగాహన కార్యక్రమంలో • " ఆసు యంత్రాన్ని" కనిపెట్టిన మల్లేష్  వేల్పూర్, జులై 27( లోకంతీరు ) :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలు (ఇన్నోవేషన్స్) కు ప్రోత్సాహం…

జూలై 30న జిపి కార్మికుల “చలో హైదరాబాద్” ను జయప్రదం చెయ్యండి…

జూలై 30న జిపి కార్మికుల "చలో హైదరాబాద్" ను జయప్రదం చెయ్యండి - గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్ పిలుపు కామారెడ్డి జిల్లా, జూలై 27 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్ మండలం లో గ్రామ పంచాయతీ…

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం…

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లా, జూలై 27 ( లోకంతీరు ) : కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు.మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి…

సిజనల్ వ్యాధులు పట్ల అవగాహన…

సిజనల్ వ్యాధులు పట్ల అవగాహన బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి, జులై 27 ( లోకంతీరు) : బాల్కొండ మండల కేంద్రంలో సీజన్లో వచ్చే డెంగ్యూ మలేరియా చికెన్ గునియా డయేరియా వ్యాధుల పట్ల బాల్కొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మరియు కేజీబీవీ స్కూల్ మరియు…

బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

బాధిత కుటుంబాలను పరామర్శించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ -  ముత్యాల సునీల్ కుమార్.  బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 27 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం వన్నెల్ బీ గ్రామానికి చెందిన వడ్ల నారాయణ ఇటీవల అనారోగ్యం తో…