Take a fresh look at your lifestyle.

నిజామాబాద్ పసుపు రైతులను మోసం చేసిన బిజెపి ప్రభుత్వం…. 

నిజామాబాద్ పసుపు రైతులను మోసం చేసిన బిజెపి ప్రభుత్వం  వేల్పూర్, జులై 25 ( లోకంతీరు ) : ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మరోసారి తెలంగాణ పసుపు రైతులని మరియు ముఖ్యంగా నిజామాబాద్ పసుపు రైతులని…

రైతుల కు టోకరా 19 కోట్ల 30 లక్షలు గాయత్రి యాజమాన్యం.?

రైతుల కు టోకరా 19 కోట్ల 30 లక్షలు గాయత్రి యాజమాన్యం.? -- తీసుకున్న గాయత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం..! -- గాయత్రి రైతులకు రుణమాఫీ వర్తిస్తుంది -- ఆందోళన అవసరం లేదు -- గాయత్రి యజమాన్యం కామారెడ్డి జిల్లా, జులై 24 ( లోకంతీరు ) : 2600 మంది…

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు…..

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,  జులై 24 ( లోకంతీరు ) : ఎర్గట్ల మండల కేంద్రంలో తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రివర్యులు గౌరవ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఏరుగట్ల మండల టిఆర్ఎస్…

కేజీబీవీల్లో కనీస వేతనాలు అమలు చేయాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి….

కేజీబీవీల్లో కనీస వేతనాలు అమలు చేయాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. -ఎం.సుధాకర్, IFTU జిల్లా ప్రధానకార్యదర్శి నిజామాబాద్ , జులై 24 ( లోకంతీరు ) : కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్, వర్కర్ల వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల…

అక్రమ అరెస్టులను ఖండించండి…

అక్రమ అరెస్టులను ఖండించండి -పి డి ఎస్ యు  నిజామాబాద్ ,  జులై 24 ( లోకంతీరు ) :  రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులను విద్యారంగని కేటాయించాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్లతో…

ప్రభుత్వం మాఫీ చేసిన రుణం డబ్బులు రైతులకు అందరికి అందాలి….

ప్రభుత్వం మాఫీ చేసిన రుణం డబ్బులు రైతులకు అందరికి అందాలి - మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు కామారెడ్డి జిల్లా , జూలై 23 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి లో గల గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యజమాన్యం…

మోర్తాడ్ లో ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు జిల్లా కలెక్టర్…..

మోర్తాడ్ లో ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు జిల్లా కలెక్టర్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 23 ( లోకంతీరు ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రజా పాలన లో పథకాలను ప్రతి ఒక్కరికి అందించేలా మండల అధికారులు…

ఛాత్రోపాధ్యాయుల సమక్షంలోనే విచారణ చేస్తాం…..

ఛాత్రోపాధ్యాయుల సమక్షంలోనే విచారణ చేస్తాం. - PDSU నాయకులకు RJD హామీ నిజామాబాద్ ,జులై 23 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలో గల డైట్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ పై ఛాత్రోపాధ్యాయులు, పి.డి.ఎస్.యు నాయకులు చేసిన ఫిర్యాదులపై వరంగల్ ఆర్జెడి…

హైదరాబాదులో శిక్షణకు బయలుదేరిన కామారెడ్డి ఉపాధ్యాయులు…

హైదరాబాదులో శిక్షణకు బయలుదేరిన కామారెడ్డి ఉపాధ్యాయులు కామారెడ్డి జిల్లా , జూలై 23 ( లోకంతీరు ) : నేషనల్ అచీవ్మెంట్ సర్వే లో భాగంగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రాజేంద్రనగర్ శిక్షణ…

తెలంగాణ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది జీరో …..

తెలంగాణ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది జీరో - నేషనల్ కో ఆర్డీనేటర్ నీలం రమేష్ కామారెడ్డి జిల్లా , జూలై 23 ( లోకంతీరు ) : భారత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అని అల్ ఇండియా కిసాన్ సెల్ నేషనల్…