పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం…
పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం
రాజంపేట కామారెడ్డి, మార్చ్ 12 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలం ఆర్గోండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంను ఉద్దేశించి…