Take a fresh look at your lifestyle.

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం…

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం రాజంపేట కామారెడ్డి, మార్చ్ 12 ( లోకంతీరు ) : జిల్లాలోని రాజంపేట మండలం ఆర్గోండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంను ఉద్దేశించి…

రేషన్ బియ్యం మరి ఎక్కడ అమ్మద్దు మాకే అమ్మాలి మేమే కొంటాం…?

రేషన్ బియ్యం మరి ఎక్కడ అమ్మద్దు మాకే అమ్మాలి మేమే కొంటాం...? - పోషకాల రేషన్ పక్కా పరేషాన్ - పక్కదారి పడుతున్న రేషన్‌ బియం - ఇంటి దొంగనైనా ఈశ్వరుడు పట్టలేడు నానుడి..? - మరో ఎక్కడ బియ్యం అమ్మకండి మేమే కొంటాం? - ఆ మండలంలో జరుగుతున్న తతంగం…

ఎస్ ఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో వాటర్ ప్లాంట్ ప్రారంభం….

ఎస్ ఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో వాటర్ ప్లాంట్ ప్రారంభం - ప్రారంభించిన ఎస్ పి సింధు శర్మ కామారెడ్డి జిల్లా ప్రతినిధి , మార్చి 11 ( లోకంతీరు ) : జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు ఎస్ అర్ ఫౌండేషన్ వారి సహకారంతో పోలీసు సిబ్బంది అవసరాల…

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా…..

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా - ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ప్రతినిధి , మార్చ్ 11 ( లోకంతీరు ) :ఏఐటీయూసీ అనుబంధ సంఘం.తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్నం భోజన పథక సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం…

ధరణి సమస్యలు సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలి..!

ధరణి సమస్యలు సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలి..! - భూ తగాదాలకు ఎక్కడ తావు ఇవ్వొద్దు - కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కామారెడ్డి,జిల్లా ప్రతినిధి , మార్చి 11 ( లోకంతీరు ) : ధరణిలో రైతుల సమస్యలను సాధ్యమైనంత తొందరగా…

కామారెడ్డి జిల్లా ఏఐటీయూసీ మూడవ జిల్లా మహాసభ….

కామారెడ్డి జిల్లా ఏఐటీయూసీ మూడవ జిల్లా మహాసభ ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక...! కామారెడ్డి జిల్లా ప్రతినిధి , మార్చ్ 11 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ మూడవ జిల్లా మహాసభలను ఘనంగా…

ఆజాద్ యువజన టోర్నమెంట్ ముగింపు…..

ఆజాద్ యువజన టోర్నమెంట్ ముగింపు కామారెడ్డి జిల్లా రామారెడ్డి, మార్చ్ 11 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గత రెండు రోజుల నుండి ఆజాద్ యోజన సంఘం ఆధ్వర్యంలో షటిల్ బ్యాట్ టోర్నమెంటును నిర్వహించడం జరిగింది.ఈ…

రబీకి సంబంధించి రైస్ మిల్లర్ల తో సమీక్ష సమావేశం….

రబీకి సంబంధించి రైస్ మిల్లర్ల తో సమీక్ష సమావేశం -కలెక్టర్ జితేష్ వి పాటిల్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి , మార్చ్ 11  ( లోకంతీరు ) : 2022- 23 రబీకి సంబంధించిన ధాన్యాన్ని బిడ్డర్లకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అప్పగించవలసిందిగా జిల్లా…

కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం…

కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం కామారెడ్డి జిల్లా ప్రతినిధి,  మార్చ్ 11 ( లోకంతీరు ) : కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి పై అవిశ్వాస తీర్మానం కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు సోమవారం…

ప్రజావాణి ఆర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలి…..

ప్రజావాణి ఆర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలి   కామారెడ్డి జిల్లా ప్రతినిధి , మార్చ్ 11 ( లోకంతీరు ) : ప్రజావాణి ద్వారా స్వీకరించిన అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు.…