Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

వడ్ల కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభిస్తాము….

వడ్ల కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభిస్తాము -- రైతులకు ఇబ్బంది లేకుండా వడ్ల కొనుగోలు జరుగుతుంది -- రెండు చోట్ల ప్రారంభించడం జరిగింది -- అకాల వర్షాల వల్ల రైతులకు ఇబ్బందుల గురించి కలెక్టర్ తో చర్చించడం జరిగింది -- సోమవారం నుండి కొనుగోలు…

కామారెడ్డి మున్సిపల్ పై కాషాయ జండా ఎగరాలి…

కామారెడ్డి మున్సిపల్ పై కాషాయ జండా ఎగరాలి -- అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపై ఉన్నారు. -- ఒక్క స్థానం వదలకుండా 49 వార్డుల్లో బీజేపీ విజయం సాధించే విధంగా పని చేద్దాం -- కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కామారెడ్డి…

పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలి….

పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలి - కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫీషియో స్పోక్స్ పర్సన్ డాక్టర్ విద్యాసాగర్ ఎల్లారెడ్డి, నవంబర్ 0 2 ( లోకంతీరు ) : మెదక్, నిజమాబాద్, అదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల…

గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇంటింటాసర్వే నిర్వహించాలి….

గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇంటింటాసర్వే నిర్వహించాలి ఎడపల్లి , నవంబర్ 02  ( లోకంతీరు ) : ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో. ప్రతి ఇంటింటా. పగడ్బందీగా. సర్వే నిర్వహించాలని.ఎంపీడీవో శంకర్ నాయక్.గ్రామపంచాయతీ కార్యదర్శులతో పాటు ఉపాధ్యాయులు,…

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే….

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే -- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కామారెడ్డి ప్రతినిధి , నవంబర్ 02 ( లోకంతీరు ) : అడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలోని కుప్రియాల్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం…

డైట్, కాస్మటిక్ చార్జీల పెంపుపై హర్షం…..

డైట్, కాస్మటిక్ చార్జీల పెంపుపై హర్షం - జాతీయ బీసీ సంక్షేమ సంఘం - జిల్లా అధ్యక్షుడు కెంపుల నాగరాజు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్ నిజామాబాద్, నవంబర్ 01 ( లోకంతీరు ) :   తెలంగాణ ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు డైట్,…

బోధన్ ఏటీసీ కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్….

బోధన్ ఏటీసీ కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ నిజామాబాద్, నవంబర్ 01 : జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు…

ఇంటింటి సర్వే పగడ్బందీగా నిర్వహించాలి…..

ఇంటింటి సర్వే పగడ్బందీగా నిర్వహించాలి కామారెడ్డి జిల్లా ,నవంబర్ 01 ( లోకంతీరు ) : ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజు పట్టణంలోని వాసవీ హై స్కూల్ సమీపంలోని వార్డులో జరుగుతున్న…

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన పొద్దు టూరి సుదర్శన్ రెడ్డి….

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన పొద్దు టూరి సుదర్శన్ రెడ్డి ఎడపల్లి నవంబర్ 01 ( లోకం తీరు) :  ఎడపల్లి నవంబర్ 01 ( లోకం తీరు). బోధన్ డివిజన్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన మన బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ పొద్దుటూరి…

ధర్మయుద్ధ మహాసభ పోస్టర్లు ఆవిష్కరణ….

ధర్మయుద్ధ మహాసభ పోస్టర్లు ఆవిష్కరణ కామారెడ్డి జిల్లా,  అక్టోబర్ 24 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గ్రామం ఎమ్మార్పీఎస్ ధర్మ యుద్ధ మహాసభ పోస్టర్లు గురువారం ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 28 తేదీన…