Take a fresh look at your lifestyle.
Browsing Category

politics

బాధ్యతలు చేపట్టిన డీఆర్డీఏ పీ.డీ సాయాగౌడ్….

బాధ్యతలు చేపట్టిన డీఆర్డీఏ పీ.డీ సాయాగౌడ్ నిజామాబాద్, ఫిబ్రవరి 14 ( లోకంతీరు ) :  జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.ఏ) ప్రాజెక్టు డైరెక్టర్ గా డీ.సాయాగౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన…

ఘనంగా వసంత పంచమి నిర్వహణ…..

ఘనంగా వసంత పంచమి నిర్వహణ ఓం యూత్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా రామారెడ్డి , ఫిబ్రవరి 14 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం వసంత పంచమిని పురస్కరించుకుని రామారెడ్డి ప్రాథమిక పాఠశాల అవరణలో ఓం యూత్…

బిజెపి అసెంబ్లీ కో ఆర్డినేటర్ గా ఎన్నికైన నాగోళ్ళ లక్ష్మీనారాయణ…..

బిజెపి అసెంబ్లీ కో ఆర్డినేటర్ గా ఎన్నికైన నాగోళ్ళ లక్ష్మీనారాయణ  నిజామాబాద్ అర్బన్, ఫిబ్రవరి 14 ( లోకంతీరు ) :  జనతా పార్టీ (BJP ) నిజామాబాదు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గత 26 ఏళ్లుగా నిస్వార్ధంగా పార్టీకి…

బిఆర్ఎస్ నుండి బిజెపి లొకి వలసలు….

బిఆర్ఎస్ నుండి బిజెపి లొకి వలసల ప్రారంభం. ఇందూర్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ ,ఫిబ్రవరి 13 ( లోకంతీరు ) : భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా…

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర-2….

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర-2  కేంద్ర ప్రభుత్వ పథకాలను సాధ్వినియోగం చేసుకోవాలి.   అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ అర్బన్ , ఫిబ్రవరి 13( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని నాగారం పదవ డివిజన్ లొ గోశాల…

ప్రత్యేక అధికారిని సన్మానించిన ఎం.ఏ హకీమ్…

ప్రత్యేక అధికారిని సన్మానించిన ఎం.ఏ హకీమ్. బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 13 ( లోకంతీరు) : ఇటీవల సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఇందులో భాగంగా ఉమ్మడి కోటగిరి మండలం ఎంఈఓ నాగనాథ్ పోతంగల్ మండల…

గ్రామీణ బంద్ ను విజయవంతం చేయండి….

గ్రామీణ బంద్ ను విజయవంతం చేయండి దేశ వ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయండి కిసాన్ నగర్ లో పోస్టర్లు ఆవిష్కరణ బాల్కొండ,  ఫిబ్రవరి 13 ( లోకంతీరు) : కేంద్రం లో ఉన్న బిజెపి, కార్పొరేట్, మతతత్వ విధానాలను ప్రతికటిద్దాం మోడీ…

మార్కండేయ జయంతి వేడుకను పురస్కరించుకొని గ్రామాల వారిగా  కండువల పంపిణీ…

మార్కండేయ జయంతి వేడుకను పురస్కరించుకొని గ్రామాల వారిగా  కండువల పంపిణీ. బాల్కొండ, ఫిబ్రవరి 11 ( లోకంతీరు ) : బాల్కొండ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం  ఆధ్వర్యంలో అధ్యక్షులు మానేటి నాగభూషణం, కార్యదర్శి రాజుల రామనాథం ఆధ్వర్యంలో సోమవారము…

కొత్త ప్రభుత్వమైన… సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారించేనా..?

కొత్త ప్రభుత్వమైన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారించేనా..? కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 11 ( లోకంతీరు ) : ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలే కాదు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైనే గంపెడు ఆశలు…

దామాషా ప్రకారం బీసీలకు బడ్జెట్ కేటాయించాలి….

దామాషా ప్రకారం బీసీలకు బడ్జెట్ కేటాయించాలి నిజామాబాద్, ఫిబ్రవరి 10 ( లోకంతీరు ) : జనాభా దామాషా ప్రకారం బీసీలకు బడ్జెట్ కేటాయించాలి అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు అన్నారు. బీసీ లలో కుల వృత్తులను నమ్ముకునే…