Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

వారసత్వానిగా వచ్చిన భూమిని తన పేరుపై ఎక్కించాలి….

వారసత్వానిగా వచ్చిన భూమిని తన పేరుపై ఎక్కించాలి - రామరెడ్డి తహసిల్ అధికారుల నిర్వాకం - పురుగుల మందు తగిన బాధితుడు కామారెడ్డి జిల్లా , ఆగస్టు 27 (లోకంతీరు) : జిల్లాలోని రామరెడ్డి మండలం ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్…

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి…

గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి మోర్తాడ్ పోలీస్ వారి సూచన బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి ,ఆగస్టు 27 ( లోకంతీరు ) : మోర్తాడ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై విక్రమ్ ఆద్వర్యంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణా గురించి శాంతి కమిటీ…

మూడు నెలలైనా ముందుకు సాగని కళాశాల చదువులు…

మూడు నెలలైనా ముందుకు సాగని కళాశాల చదువులు - మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు కామారెడ్డి జిల్లా, ఆగస్టు 27 (లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు నెలలుగా మూడు సబ్జెక్టుల అధ్యాపకులు లేక…

రుణమాఫీ రాని రైతుల ఫిర్యాదులు స్వీకరించాలి….

రుణమాఫీ రాని రైతుల ఫిర్యాదులు స్వీకరించాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లా, ఆగస్టు 27 ( లోకంతీరు ) : రుణమాఫీ రాని రైతుల నుండి వచ్చిన ఫిర్యాదుల వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సదాశివ…

విద్యార్దులు ఉన్నత స్థానంలో నిలవాలి….

విద్యార్దులు ఉన్నత స్థానంలో నిలవాలి - కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లా , ఆగస్టు 27 (లోకంతీరు) : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఇష్టపడి పట్టుదలతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్…

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో 35 కోట్లతో అమృత్ 2.0 స్కీం ద్వారా నీటి సరఫరా…

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో 35 కోట్లతో అమృత్ 2.0 స్కీం ద్వారా నీటి సరఫరా కామారెడ్డి జిల్లా , ఆగస్టు 27 ( లోకంతీరు ) : అమృత్ స్కీం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో నీటి అవసరాలకోసం 4 ఈ ఎల్ ఎస్ ఆర్ వాటర్ ట్యాంక్ లతో 47కిలో మీటర్ల పైప్ లైన్…

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు అందజేత….

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు అందజేత కామారెడ్డి జిల్లా , ఆగస్టు 27  (లోకంతీరు) : ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని రాజంపేట మండలంలోని 17 మంది లబ్ధిదారులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంగళవారం అందజేసారు. రాజంపేట మండలంలోని వివిధ గ్రామాల…

బంజారుల సంస్కృతికి ఉట్టిపడేలా తీజ్‌ పండుగ….

బంజారుల సంస్కృతికి ఉట్టిపడేలా తీజ్‌ పండుగ * కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా  * తాండలలో ఘనంగా తీజ్ ఉత్సవాలు  * పెండ్లి కాని యువతులతో మొలకల పండుగ నిర్వహణ * ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఉత్సవాల నిర్వహణ ఎల్లారెడ్డి, ఆగస్టు…

ఆలయ కమిటీ అధ్యక్షుడికి సన్మానం…

ఆలయ కమిటీ అధ్యక్షుడికి సన్మానం కామారెడ్డి, ఆగస్టు 25 (లోకంతీరు) : ఆలయ కమిటీ అధ్యక్షున్ని అభినందించిన. మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ,కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని కమిటీ అధ్యక్షుడు నస్కటి…

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పడకేసిన వైద్యం…

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పడకేసిన వైద్యం -- విష జ్వరంతో మృతి చెందిన చిలుక నరేష్ కామారెడ్డి ప్రతి నిధి , ఆగస్టు 25 (లోకంతీరు) : ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల అలసత్వం వల్ల సదాశివ నగర్ మండలంలోని గ్రామాల్లో విష జ్వరాలు సోకి వేలాదిమంది…