Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

బిసి సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి….

బిసి సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి - పి డి యస్ యు  డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 24 ( లోకంతీరు ) :   నిజామాబాద్ నగరంలో గల బిసి బాలబాలికల సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కారించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం …

ఉరి వేసుకొని ఆత్మహత్య…తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు

ఉరి వేసుకొని ఆత్మహత్య... తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కమ్మర్పల్లి, ఆగస్టు 23 (లోకంతీరు ) : కమ్మర్పల్లి గ్రామం పోచమ్మ గల్లీ కి చెందిన గడ్డం రాజేశ్వర్ గారి పెద్ద కూతురు అయిన గడ్డం రవళి, వయస్సు: 24 సంllలు ప్రస్తుతం హైదరాబాద్ లో…

ఆదివాసీ హక్కులకై తిరగబడ్డ నాయక ‘పోడు బిడ్డ’…

ఆదివాసీ హక్కులకై తిరగబడ్డ నాయక 'పోడు బిడ్డ' -- గుమ్మడి లక్ష్మీనారాయణ ఆదివాసీ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,ఆగస్టు 23 (లోకంతీరు) : ఆదివాసీల హక్కుల కోసం పోరాడి అమరులైన వీరులలో చేనేని భీమయ్య అనామక నాయకపోడ్ వీరుడు. రాజ్ గోండ్…

బిచ్కుంద కస్తూరిబా పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్….

బిచ్కుంద కస్తూరిబా పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ కామారెడ్డి జిల్లా, ఆగస్టు 23 (లోకంతీరు) : బిచ్కుంద కేంద్రంలో కస్తూరిబా పాఠశాలలో జరిగిన అమ్మ ఆదర్శ పాఠశాల మరమత్తు పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. విద్యార్థులు…

ఐ టి ఐ ని సందర్శించిన కలెక్టర్….

ఐ టి ఐ ని సందర్శించిన కలెక్టర్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,ఆగస్టు 23 (లోకంతీరు) : జిల్లాలోని బిచ్కుంద మండల కేంద్రంలోని ఐటిఐ ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం సందర్శించారు. ఐటిఐ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల గురించి…

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి….

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లా ,ఆగస్టు 23 (లోకంతీరు) : ఎలాంటి తప్పిదాలు లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.…

మహిళా సమాఖ్య సమక్షంలో త్వరలో హోటల్ స్థాపన…….

మహిళా సమాఖ్య సమక్షంలో త్వరలో హోటల్ స్థాపన - డి ఆర్ పి రమేష్ కుమార్ కామారెడ్డి జిల్లా /సదాశివ నగర్, ఆగస్టు 23 (లోకంతీరు) : జిల్లాలోని సదాశివ నగర్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా నిరుపయోగంగా ఉన్న ఎస్సీ కార్పొరేషన్ యొక్క కాంప్లెక్స్ లో…

వ్యవసాయ శాఖ సలహాదారులు కలిసిన మాజీ సర్పంచ్….

వ్యవసాయ శాఖ సలహాదారులు కలిసిన మాజీ సర్పంచ్ కామారెడ్డి జిల్లా రామరెడ్డి, ఆగస్టు 23 ( లోకంతీరు ) : జిల్లాలోని రామరెడ్డి మండలం పోసానిపేట మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర…

విద్యుత్ ప్రమాదంలో యువకుడు మృతి…

విద్యుత్ ప్రమాదంలో యువకుడు మృతి కామారెడ్డి జిల్లా రాజంపేట, ఆగస్టు 23 (లోకంతీరు) : రాజంపేట మండలం అన్నారం తండా గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో శుక్రవారం యువకుడు మృతి చెందారు. వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా పక్కన…

శుక్రవారం దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు… 

శుక్రవారం దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు  బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 23 (లోకంతీరు ) : వేల్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఆలయ పూజారి జంగమ గంగాధర్…