Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

నేడు మండలంలోని శివాలయంలో జలాభిషేఖం..

నేడు మండలంలోని శివాలయంలో జలాభిషేఖం కామారెడ్డి జిల్లా , జూలై 29 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలంలోని శివుని గుడిలో శివునికి జలాభిషేకం చేయడం వల్ల బీబిపెట పెద్ద చెరువు గత సంవత్సరంలో రెండుసార్లు నిండింది. కావున ఈ సం.…

వాహనాల తనిఖీ….

వాహనాల తనిఖీ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి  జులై 29 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో సోమవారం ఎస్సై యాసిర్ ఆరాఫత్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాల తనిఖీచేపట్టారు. హెడ్ కానిస్టేబుల్ జయవంతరావు వాహనాలు ఆపి సరి అయిన పత్రాలు…

మొక్కలు నాటారు రక్షణ మరిచారు…?

మొక్కలు నాటారు రక్షణ మరిచారు...? కామారెడ్డి జిల్లా ప్రతినిధి , జూలై 28 ( లోకంతీరు ) : గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి దుర్గా నగర్ వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల మేర డివైడర్ను నిర్మించడం జరిగింది. ఈ డివైడర్ కు సెంట్రల్…

ప్రభుత్వం వసతి గృహాల పై చిన్నచూపు….

ప్రభుత్వం వసతి గృహాల పై చిన్నచూపు కామారెడ్డి జిల్లా ప్రతినిధి , జూలై 28 ( లోకంతీరు ) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామరెడ్డి శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా హాస్టల్ కన్వీనర్ ఖలీల్ మాట్లాడుతూ…

తీజ్ పండగ లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు…

తీజ్ పండగ లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు కామారెడ్డి జిల్లా ప్రతినిధి,  జూలై 28 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివ నగర్ మండలం యాచారం గ్రామపంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామ పంచాయతీల నిర్వహించిన తీజ్ పండగలో…

చికోటి ప్రవీణ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి….

చికోటి ప్రవీణ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి - లంబాడా హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ డిమాండ్ కామారెడ్డి జిల్లా, జూలై 28 ( లోకంతీరు ) : పూలే అంబేద్కర్ వారసుడు దళిత బహుజన మేధావి, బడుగు…

మోతే గ్రామంలో సీడ్ బాల్స్ తయారుచేసిన ఎన్ జి ఓ సంస్థ….

మోతే గ్రామంలో సీడ్ బాల్స్ తయారుచేసిన ఎన్ జి ఓ సంస్థ కామారెడ్డి జిల్లా , జూలై 28 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సెవెన్ హార్ట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండవ విడత సీడ్ బాల్స్ లింగంపేట మండలం మోతే గ్రామంలో…

సౌదీలో కామారెడ్డి జిల్లా వాసి మృతి….

సౌదీలో కామారెడ్డి జిల్లా వాసి మృతి  - ఇరవై రోజులకు స్వగ్రామం చేరిన మృతదేహం కామారెడ్డి జిల్లా, జూలై 28 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన కొర్పోల్ శ్యామయ్య బతుకు దేరువు కోసం సౌదీ…

క్రెడా సంఘం ఆధ్వర్యంలో మైసమ్మ పండుగ….

క్రెడా సంఘం ఆధ్వర్యంలో మైసమ్మ పండుగ కామారెడ్డి జిల్లా , జూలై 28 ( లోకంతీరు ) : కామారెడ్డి పట్టణంలో కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అసోసియేషన్ (క్రేడా) ఆధ్వర్యంలో ఆదివారం మైసమ్మ పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్…

మన భూమి మన హక్కు ..ఓట్లు మనవి సీట్లు వాల్లయ్…

మన భూమి మన హక్కు ..ఓట్లు మనవి సీట్లు వాల్లయ్... - భూ పోరాటంలో భాగంగా బడుగు బలహీన వర్గాలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న అబ్బగోని అశోక్ గౌడ్..‌  నిజామాబాద్, జూలై 28 ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లాలోని న్యూ అంబేద్కర్ భవన్లో చేపట్టిన భూ…