Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం….

మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం.... -వైద్యాధికారి సురేష్   కామారెడ్డి జిల్లా /రామారెడ్డి ,మార్చ్ 03 ( లోకంతీరు ) :  రామారెడ్డి మండలంలో వివిధ గ్రామాల్లో,స్థానిక గ్రామ పంచాయితీ ఆవరణలో ఆదివారం…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలియో చుక్కల కార్యక్రమం……

పోలియో చుక్కల కార్యక్రమం పాల్గొన్న లయన్స్ క్లబ్ సభ్యులు మోర్తాడ్ , మార్చ్ 03 ( లోకంతీరు )  : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్పకంగా చేపట్టిన పోలియో చుక్కల కార్యక్రమం లో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు…

హైదరాబాద్ లో అల్లకొండ పుస్తక అవిష్కరణ….

హైదరాబాద్ లో అల్లకొండ పుస్తక అవిష్కరణ బాల్కొండ , మార్చ్ 01 ( లోకంతీరు ) : బాల్కొండ కు చెందిన బ్రహ్మా రౌతు నర్సింగ్ రావు (బాల్కొండ) 2014 నుండి, 2023 వరకు వ్రాసిన "అల్ల కొండ ఊరు ఉద్భభవం - ఐదు ఆలయాలకు ప్రసిద్ది" అనే పుస్తకం మొట్ట మొదటి…

పోలియో వ్యాధి శాశ్వతంగా నిర్మూలించాలి..!

పోలియో వ్యాధి శాశ్వతంగా నిర్మూలించాలి..! - కామారెడ్డి ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరమణారెడ్డి - జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ - జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి , మార్చ్ 03 ( లోకంతీరు ) :  న్నారులకు…

పట్టించుకోని నాథుడే లేడు – విసిగిపోయిన కొనుగోలుదారుడు…

కాసులు పెట్టి కొన్న.......  కడుపు నింపని భూవివాదం పట్టించుకోని నాథుడే లేడు - విసిగిపోయిన కొనుగోలుదారుడు బాల్కొండ  , ఫిబ్రవరి 27 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో గత 20 సంవత్సరాల క్రితం…

వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అభిమానుల పాదయాత్ర…….

వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అభిమానుల పాదయాత్ర కొనరావు పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాష కామారెడ్డి జిల్లా/ రామారెడ్డి , ఫిబ్రవరి 27 ( లోకంతీరు ) : వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్…

రోడ్లపై ధాన్యం ఆరబెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం….

రోడ్లపై ధాన్యం ఆరబెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం రోడ్లపై దాన్యం ఆరబెడితే కఠిన చర్యలు వేల్పూర్ పోలీసులు బాల్కొండ , ఫిబ్రవరి  27 ( లోకంతీరు ) : బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలం పోచంపల్లి గ్రామ శివారులో రోడ్లపై ధాన్యం…

ఇంటర్ పరీక్షలకు వేళాయె……

రేపటి నుండే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 27 ( లోకంతీరు ) : రేపటి నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రం అన్ని ఏర్పాట్లతో సిద్ధమైంది. ఇంటర్ ప్రథమ సం.జనరల్లో 208…

సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు…..

సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు. అధికారుల కోసం ప్రజల పడిగాపులు పట్టించుకోని ఉన్నతధికారులు తక్షణమే తాగు చర్యలు తీసుకోవాలి  బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 27 ( లోకంతీరు) : పోతంగల్ రెవెన్యూ కార్యాలయంలో…

ప్రతి ఒక్కరు స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకొవాలి.

ప్రతి ఒక్కరు స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకొవాలి. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు. బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 26 ( లోకంతీరు ) : ప్రతి ఒక్కరు స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని రామకృష్ణ అడుగు జాడలలో నడవాలని మాజీ…