Take a fresh look at your lifestyle.

డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు…

0

డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు

– 130 మంది పై కేసులు నమోదు

– పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్, జనవరి 01( లోకంతీరు ) : డిసెంబర్ 31 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో నిజామాబాదు ట్రాఫిక్ విభాగం లో తనిఖీ లు 130 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ప్రజల భద్రత కోసమే ఈ తనిఖీలు చేపట్టామని ఆయన వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.