Take a fresh look at your lifestyle.

ఐ టి ఐ ని సందర్శించిన కలెక్టర్….

ఐ టి ఐ ని సందర్శించిన కలెక్టర్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,ఆగస్టు 23 (లోకంతీరు) : జిల్లాలోని బిచ్కుంద మండల కేంద్రంలోని ఐటిఐ ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం సందర్శించారు. ఐటిఐ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాల గురించి…

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి….

ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లా ,ఆగస్టు 23 (లోకంతీరు) : ఎలాంటి తప్పిదాలు లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.…

మహిళా సమాఖ్య సమక్షంలో త్వరలో హోటల్ స్థాపన…….

మహిళా సమాఖ్య సమక్షంలో త్వరలో హోటల్ స్థాపన - డి ఆర్ పి రమేష్ కుమార్ కామారెడ్డి జిల్లా /సదాశివ నగర్, ఆగస్టు 23 (లోకంతీరు) : జిల్లాలోని సదాశివ నగర్ మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా నిరుపయోగంగా ఉన్న ఎస్సీ కార్పొరేషన్ యొక్క కాంప్లెక్స్ లో…

వ్యవసాయ శాఖ సలహాదారులు కలిసిన మాజీ సర్పంచ్….

వ్యవసాయ శాఖ సలహాదారులు కలిసిన మాజీ సర్పంచ్ కామారెడ్డి జిల్లా రామరెడ్డి, ఆగస్టు 23 ( లోకంతీరు ) : జిల్లాలోని రామరెడ్డి మండలం పోసానిపేట మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర…

విద్యుత్ ప్రమాదంలో యువకుడు మృతి…

విద్యుత్ ప్రమాదంలో యువకుడు మృతి కామారెడ్డి జిల్లా రాజంపేట, ఆగస్టు 23 (లోకంతీరు) : రాజంపేట మండలం అన్నారం తండా గ్రామంలో విద్యుత్ ప్రమాదంలో శుక్రవారం యువకుడు మృతి చెందారు. వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా పక్కన…

శుక్రవారం దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు… 

శుక్రవారం దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు  బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 23 (లోకంతీరు ) : వేల్పూర్ మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.ఆలయ పూజారి జంగమ గంగాధర్…

బహుజనుల కోసం నూతన జాతీయ పొలిటికల్ పార్టీ ఏర్పాటు….

బహుజనుల కోసం నూతన జాతీయ పొలిటికల్ పార్టీ ఏర్పాటు - అబ్బగోని అశోక్ గౌడ్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 23 ( లోకంతీరు ) : బీసీల కోసం బీసీల పొలిటికల్ పార్టీ ఆవశ్యకత ఎంతైనా ఉందని బహుజనుల కోసం జాతీయ లో పార్టీని ఏర్పాటు…

భాధితునికి ఎల్ ఓ సి అందజేత…

భాధితునికి ఎల్ ఓ సి అందజేత బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,ఆగస్టు 23 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఎస్ .రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు వైద్య ఖర్చులకు ఎక్కువ డబ్బు…

సమయానికి బస్సులు లేక విద్యార్థుల ఆందోళన…

సమయానికి బస్సులు లేక విద్యార్థుల ఆందోళన  - డిపో మేనేజర్ కు వినతిపత్రం అందించిన కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి జిల్లా, ఆగస్టు 22 (లోకంతీరు): రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామానికి గత పదిహేను రోజులుగా విద్యార్థుల కాలేజి సమయానికి బస్సులు…

మహిళా శక్తి పై డిపియం, అడిషనల్ పీడీతో సమీక్ష సమావేశం

మహిళా శక్తి పై డిపియం, అడిషనల్ పీడీతో సమీక్ష సమావేశం  - జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి జిల్లా, ఆగస్టు 22 (లోకంతీరు):మహిళా శక్తి కార్యక్రమంపై గురువారం డిపిఎం, అడిషనల్ పిడి తో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం…