Take a fresh look at your lifestyle.

ఈ.డి కార్యాలయం ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన

ఈ.డి కార్యాలయం ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన కామారెడ్డి జిల్లా,ఆగస్టు 22 (లోకంతీరు): అదానీ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని భారత జాతీయ కాంగ్రెస్ పదే పదే కోరింది. మొదట హిండెన్‌బర్గ్ నివేదిక…

రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి…

రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి కామారెడ్డి జిల్లా/ బీబీపేట,  ఆగస్టు 22 (లోకంతీరు): జిల్లాలోని బీబీపేట్ మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి మాఫీ చేయకుండా మూడు విడుతలుగా రెండు లక్షల…

జలాల్ పూర్ లో రుణమాఫీ ఫిర్యాదుల స్పెషల్ డ్రైవ్….

జలాల్ పూర్ లో రుణమాఫీ ఫిర్యాదుల స్పెషల్ డ్రైవ్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,ఆగస్టు 22 ( లోకంతీరు) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున పంట రుణమాఫీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ…

మూడవ కల్లు డిపో పై… ఆరోపణలు అవాస్తవం

మూడవ కల్లు డిపో పై... ఆరోపణలు అవాస్తవం - భవానీ గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు రవీందర్ గౌడ్ నిజామాబాద్ ,ఆగస్టు 22(లోకంతీరు) :  నిజామాబాద్ నగరంలో గల మూడవ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం పై పలువురు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని…

ముప్కాల్ ఎస్సై గా వి రజనీకాంత్….

ముప్కాల్ ఎస్సై గా వి రజనీకాంత్ బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 22 ( లోకంతీరు ) : ముప్కాల్ పోలీసు స్టేషన్ నూతన ఎస్సై గా వి రజనీకాంత్ గురువారం బాధ్యతలు చేపట్టారు . వీరు గతములో నిర్మల్ జిల్లాలోని కుంటాల (కల్లూర్ కుంటాల) మండలంలో…

యువకుడు అదృశ్యం…..

యువకుడు అదృశ్యం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, ఆగస్టు 22 ( లోకంతీరు ) : మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి పాలెం గ్రామానికి చెందిన జాగురాంపల్లి జాయరాజ్ 36 వయస్సు,…

నేడు రైతు ధర్నాను విజయవంతం చేయాలి…

నేడు రైతు ధర్నాను విజయవంతం చేయాలి - బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జలెందర్ రెడ్డి ఎల్లారెడ్డి,ఆగస్టు 21(లోకంతీరు) : రైతు రుణమాఫీలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు బిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమాన్ని…

ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా…?

ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా...? రామారెడ్డి, ఆగస్టు 21 (లోకంతీరు) : రామారెడ్డి మండలం ఈసన్నపల్లి గ్రామంలో చాతర బోయిన పెద్ద గంగారాం నివాసిత గృహంపై 11 కెవి విద్యుత్, అదేవిధంగా గృహ అవసరాలకు ఉపయోగించే విద్యుత్ తీగలు చేయి లేపితే తగిలే…

మన్యం విప్లవ వీరుడు పండు పడాల్….!

మన్యం విప్లవ వీరుడు పండు పడాల్....! గుమ్మడి లక్ష్మీనారాయణ ఆదివాసి రచయితల వేదిక కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : మన దేశానికి స్వాతంత్ర్యం లభించడం వెనుక ఎందరో త్యాగధనుల పోరాట స్ఫూర్తి దాగున్నది. ఈనాటి భారతీయుల…

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి….

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా…