Take a fresh look at your lifestyle.

వాగ్దేవి విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు…

వాగ్దేవి విద్యాలయంలో కృష్ణాష్టమి వేడుకలు కామారెడ్డి ప్రతినిధి ,ఆగస్టు 24 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాగ్దేవి విద్యాలయంలో ప్రతి సంవత్సరం యధావిధిగా ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తారు. చిన్నారులకు కృష్ణుని…

భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరు కార్మిక శాఖ లో పేరు నమోదు చేసుకోవాలి…

భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరు కార్మిక శాఖ లో పేరు నమోదు చేసుకోవాలి కామారెడ్డి జిల్లా, ఆగస్టు 24 (లోకంతీరు) : ప్రతి ఒక్క భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు కార్మిక శాఖలో తమ పేరు నమోదు చేసుకొని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ ఆశీస్…

సమగ్ర కులగణన చేయాలి…..

సమగ్ర కులగణన చేయాలి -  బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు కామారెడ్డి జిల్లా,  ఆగస్టు 24 ( లోకంతీరు ) : జిల్లా కేంద్రంలోలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా…

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు…..

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు కామారెడ్డి జిల్లా / రాజంపేట,  ఆగస్టు 24 (లోకంతీరు) : జిల్లాలోని రాజంపేట మండల శ్రీ శారదా శిశు మందిర్ పాఠశాలలో శనివారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారులు శ్రీ కృష్ణుడు, గోపికల వేశధారణలు వేసి…

బీబీపేట మండల కేంద్రంలో విద్యార్థుల ధర్నా…

బీబీపేట మండల కేంద్రంలో విద్యార్థుల ధర్నా  - సమయానికి ఆర్టిసి బస్సులు రావడం లేదని సుమారు గంట పాటు ధర్నా కామారెడ్డి జిల్లా/ బీబీపేట, ఆగస్టు 24 (లోకంతీరు) : బీబీపేట మండల కేంద్రం నుండి కామారెడ్డి కాలేజీ సమయానికి బస్సులు రావడం లేదని మండల…

పీఆర్టీయూ మండల అధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీనివాస్…

పీఆర్టీయూ మండల అధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీనివాస్ బాల్కొండ ప్రతినిధి నియోజకవర్గం, ఆగస్టు 24 ( లోకంతీరు ) : ముప్కాల్ పీఆర్టీయూ మండల అధ్యక్షులుగా కొత్తపల్లి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు సామ ప్రసాద్ శనివారం…

బిసి సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి….

బిసి సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి - పి డి యస్ యు  డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 24 ( లోకంతీరు ) :   నిజామాబాద్ నగరంలో గల బిసి బాలబాలికల సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కారించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం …

ఉరి వేసుకొని ఆత్మహత్య…తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు

ఉరి వేసుకొని ఆత్మహత్య... తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కమ్మర్పల్లి, ఆగస్టు 23 (లోకంతీరు ) : కమ్మర్పల్లి గ్రామం పోచమ్మ గల్లీ కి చెందిన గడ్డం రాజేశ్వర్ గారి పెద్ద కూతురు అయిన గడ్డం రవళి, వయస్సు: 24 సంllలు ప్రస్తుతం హైదరాబాద్ లో…

ఆదివాసీ హక్కులకై తిరగబడ్డ నాయక ‘పోడు బిడ్డ’…

ఆదివాసీ హక్కులకై తిరగబడ్డ నాయక 'పోడు బిడ్డ' -- గుమ్మడి లక్ష్మీనారాయణ ఆదివాసీ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,ఆగస్టు 23 (లోకంతీరు) : ఆదివాసీల హక్కుల కోసం పోరాడి అమరులైన వీరులలో చేనేని భీమయ్య అనామక నాయకపోడ్ వీరుడు. రాజ్ గోండ్…

బిచ్కుంద కస్తూరిబా పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్….

బిచ్కుంద కస్తూరిబా పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ కామారెడ్డి జిల్లా, ఆగస్టు 23 (లోకంతీరు) : బిచ్కుంద కేంద్రంలో కస్తూరిబా పాఠశాలలో జరిగిన అమ్మ ఆదర్శ పాఠశాల మరమత్తు పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. విద్యార్థులు…