మృత బాలిక ఆచూకీ లభ్యం…..
మృత బాలిక ఆచూకీ లభ్యం....
మహారాష్ట్రకు చెందిన బాలికగా గుర్తింపు
బోధన్ క్రైం , జనవరి 30 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ఏ ఆర్ పి క్యాంప్ గ్రామ శివారులో గురువారం D46 కెనాల్లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమైన ఘటన…