Take a fresh look at your lifestyle.

కోడిపందాలు , పేకాట , అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు….

కోడిపందాలు , పేకాట , అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు - పోలీస్ కమీషనర్ వెల్లడి - జిల్లాలోని సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు నిజామాబాద్, జనవరి 11 ( లోకంతీరు ) :  నిజామాబాద్ పోలీస్…

అభివృద్ధి పథకంలో దూసుకెళ్తున్న ఏ ఆర్ పి క్యాంపు….

అభివృద్ధి పథకంలో దూసుకెళ్తున్న ఏ ఆర్ పి క్యాంపు - ఏ ఆర్ పి క్యాంపు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురమల్ల వినోద్ కుమార్ కృషి ఎడపల్లి, జనవరి 11( లోకంతీరు ) : ఎడపల్లి మండలం ఏ ఆర్ పి క్యాంపు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా…

మంగళ్ పాడ్ గ్రామంలో శవలం సాయిలు వర్ధంతి……

మంగళ్ పాడ్ గ్రామంలో శవలం సాయిలు వర్ధంతి ఎడపల్లి, జనవరి 11 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం మంగల్పాడ్ గ్రామంలో ఆదివారంశావలం సాయిలు 30వ వర్ధంతి సభ మంగళ్ పాడ్ గ్రామంలో శవలం సాయిలు ఫోటోకు పూలమాల ఏసి నివాళులర్పించడం జరిగింది. అఖిలభారత ఐక్య…

42 వ డివిజన్ లో అద్వన్న స్థితిలో రోడ్లు…..

42 వ డివిజన్ లో అద్వన్న స్థితిలో రోడ్లు పట్టించుకోని అధికారులు.... నిజామాబాద్ ,జనవరి 09 ( లోకంతీరు ) :  నిజామాబాద్ నగరంలోని​ 42వ వార్డులో రోడ్ల దుస్థితి అద్వన్న స్థితిలో చేరుకున్నాయి. ఈ విషయం పై అధికారుల "ప్రజాసేవల వైఫల్యం"పై ఆమ్ ఆద్మీ…

సైనసైటిస్ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు….

సైనసైటిస్ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు – డాక్టర్ అలోక్ నిజామాబాదు / ఈఎన్‌టీ సర్జన్, మెడికవర్ హాస్పిటల్, జనవరి 08 ( లోకంతీరు ) : ప్రస్తుత కాలంలో వాతావరణ మార్పులు, కాలుష్యం, దుమ్ము, అలర్జీలు పెరగడం వల్ల సైనసైటిస్ సమస్య అనేక మందిని…

13 కేజీల గంజాయి పట్టివేత……

13 కేజీల గంజాయి పట్టివేత  - చాకచక్యంగా వ్యవహరించిన ఎక్సెస్ సిబ్బంది. -  అభినందించిన ఎక్సైజ్ సూపరిండెంట్... నిజామాబాద్ క్రైమ్, జనవరి 08 ( లోకంతీరు ) : నిజాంబాద్ నగరంలో ఎక్సెల్ శాఖ పోలీసులు చాకచక్యాంగా వ్యవహరించి సుమారు 13 కేజీల…

ఫార్మా కంపెనీ రగడ………..

ఫార్మా కంపెనీ రగడ..... ఉద్యమం చేస్తామన్నా రైతులు... ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జనవరి 07 ( లోకంతీరు ) :  కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రం రైతులు, గ్రామస్తుల నినాదాలతో మార్మోగింది. ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులు…

ఏసీబీకి చిక్కిన….రెవిన్యూ తిమింగలం….

ఏసీబీకి చిక్కిన....రెవిన్యూ తిమింగలం కామారెడ్డి, జనవరి 06 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల తహశీల్దార్ యార్లగడ్డ శ్రీనివాస్ రావు ఏసీబీకి చిక్కారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు.ఏసీబీ…

ఎస్.ఐ.ఆర్ అమలులో స్పష్టమైన పురోగతి సాధించాలి….

ఎస్.ఐ.ఆర్ అమలులో స్పష్టమైన పురోగతి సాధించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్, జనవరి 06 ( లోకంతీరు ) : ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్…

ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలి

ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్, జనవరి 06 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో…