Take a fresh look at your lifestyle.

నేడు వినాయక విగ్రహాల శోభయాత్ర….

నేడు వినాయక విగ్రహాల శోభయాత్ర ఎడపల్లి, సెప్టెంబర్ 05 ( లోకంతీరు ) : ఏడపల్లి మండలంలో సుమారు క్రితం వినాయక మండపాల నిర్వాహకులు వినాయక చవితి పండగ సందర్భంగా మండపాలలో వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయంత్రం ఉదయం ప్రత్యేక పూజలు…

ఉపాధ్యాయుని ఉద్యోగ విరమణ ఆత్మీయ సమ్మేళనం….

ఉపాధ్యాయులు పాండురంగారావుకు ఘనంగా వీడ్కోలు ఎడపల్లి, సెప్టెంబర్ 04 ( లోకంతీరు ) : ప్రభుత్వ వివిధ శాఖలలో విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఉద్యోగ విరమణ ఆత్మీయ సమ్మేళనం తప్పదని పి ఆర్ టి యు (టి ఎస్) జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్నారు.…

ఐఏఎస్ అధికారి గురుబ్రహ్మ అవార్డు..

ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ సురేష్ గౌడ్ కు గురుబ్రహ్మ అవార్డు ఎడపల్లి, సెప్టెంబర్ 04 ( లోకంతీరు ) :  నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లెపూల సురేష్ గౌడ్ ఉత్తమ సేవలు అందించినందుకుగాను,…

భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయక శోభాయాత్ర…

భక్తిశ్రద్ధలతో ఘనంగా వినాయక శోభాయాత్ర.l ఎడపల్లి, సెప్టెంబర్ 04 ( లోకంతీరు ) : .ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో గురువారం వినాయక నిమజ్జన కార్యక్రమాలను మండపాల నిర్వహకులు, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా ఆనంద ఉత్సవాల మధ్య శోభయాత్ర…

ఎంపీ అరవింద్ కు సవాల్ విసిరిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే…..

దమ్ముంటే కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురా ఎం పి అర్వింద్  - బి ఆర్ ఎస్,బీజేపీ ఒక్కటే - నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి - కొండూరు,పెద్ద వాల్గొట్, గాడ్కోల్, వాడి వరద భాధితులను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి…

జె పి ఏ పథకం క్రింద రెండు లక్షల రూపాయల చెక్కు అందజేత….

జె పి ఏ పథకం క్రింద రెండు లక్షల రూపాయల చెక్కు అందజేత ఎడపల్లి, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలం జానకంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో (జె పి ఏ లోన్), సభ్యులుగా ఉన్న పిట్ల గంగాధర్ అనే రైతు ప్రమాద వశత్తు సుమారు మూడు నెలల…

బీడీ కార్మికుల ఆగ్రహానికి గురి కాక తప్పదు…..

బీడీ కార్మికుల ఆగ్రహానికి గురి కాక తప్పదు . బి.మల్లేష్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టి యు సి ఐ ) జిల్లా ఉపాధ్యక్షులు ఎడపల్లి, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు…

అన్నం పరబ్రహ్మ స్వరూపం….

అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎడపల్లి, సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) :  అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆకాశి అన్నపూర్ణమ్మ గారు అన్నం ను వృధా చేయకుండా తగినంతగా…

మహనీయుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ……

మహనీయుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి  -- ఘనంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి  --- నివాళులర్పించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్,, సెప్టెంబర్ 02 ( లోకంతీరు ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర…