Take a fresh look at your lifestyle.

హలో పారిశుద్ధ్య చలో హైదరాబాద్….

హలో పారిశుద్ధ్య చలో హైదరాబాద్ ఎడపల్లి, జూన్ 25 ( లోకంతీరు ) : ఈనెల 27న హలో పారిశుద్ధ్య చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స అండ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ కోరారు ఈ సందర్భంగా ఆయన…

ఎడపల్లి నర్సరీని సందర్శించిన ట్రైనీ కలెక్టర్…..

ఎడపల్లి నర్సరీని సందర్శించిన ట్రైనీ కలెక్టర్  ఎడపల్లి, జూన్ 25 ( లోకంతీరు) :  ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని గ్రామపంచాయతీ నర్సరీని బుధవారం ట్రైనీ కలెక్టర్ కారోలిన్ చింగితియన్ మావి సందర్శించారు నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను…

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా వైస్ చైర్మన్ గా మాచర్ల సాయికిరణ్ గౌడ్…..

హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా వైస్ చైర్మన్ గా మాచర్ల సాయికిరణ్ గౌడ్  నిజామాబాద్, జూన్ 19 ( లోకంతీరు ) :   సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిజామాబాద్ జిల్లా వై స్ చైర్మన్ గా మాచర్ల సాయికిరణ్ గౌడ్ నియామకమయ్యారు.సోషల్…

అక్రమ భూ కబ్జాలు అడ్డొస్తే అట్రాసిటీ కేసులు…

అక్రమ భూ కబ్జాలు అడ్డొస్తే అట్రాసిటీ కేసులు - భూకబ్జాదారునిపై చర్యలు తీసుకోవాలి - మీడియా సమావేశంలో బాధితుల ఆవేదన నిజామాబాద్, మే 31 ( లోకంతీరు ) : తమ భూముల్ని అక్రమంగా భూకబ్జాకు పాల్పడుతూ అడ్డుకుంటున్న తమపై అట్రాసిటీ కేసులు బనాయిస్తూ…

ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు యూజీసీ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి హోదా….

ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు యూజీసీ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి హోదా నిజామాబాద్, మే 31 ( లోకంతీరు ) :      తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థ ఎస్ ఎస్ ఆర్ డిగ్రీ కళాశాలకు 2025-26 విద్యా సంవత్సరం నుండి నూతనంగా…

సమ్మె నోటీసు అందజేసిన మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ….

సమ్మె నోటీసు అందజేసిన మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నిజామాబాద్, మే 05 ( లోకంతీరు ) :      మున్సిపల్ కార్మిక సంఘాల (TUCI, AITUC, CITU) జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ జయ కుమార్ గారికి ఈనెల 20న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక…

ఎడపల్లి మండలానికి 364 ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్….

ఎడపల్లి మండలానికి 364 ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ ఎడపల్లి మే 05 ( లోకంతీరు) : ఎడపల్లి మండలానికి 364 ఇందిరమ్మ ఇళ్లు మంజురయ్యాయని ఎంపీడీవో శంకర్ తెలిపారు గ్రామాల వారిగా ఇందిరమ్మ ఇళ్ల లిస్టు ఆయన విడుదల చేశారు అంబం 23 ఏ ఆర్ పి క్యాంప్ 28 బాపునగర్…

బోధన్ బిజెపి అధ్యక్షులుగా పసుపులేటి గోపి కిషన్….

బోధన్ బిజెపి అధ్యక్షులుగా పసుపులేటి గోపి కిషన్ ఎడపల్లి, మే 04( లోకంతీరు) : బోధన్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పసుపు లేటి గోపి కిషన్ కు నిజామాబాద్ ఎంపీ అరవింద్ జిల్లా ప్రెసిడెంట్ దినేష్ బాధ్యతలు కట్టబెట్టారు ఈ సందర్భంగా గోపి…