Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

గొర్రెల పంపిణీ లో స్కామ్….నలుగురు అధికారుల అరెస్ట్

గొర్రెల పంపిణీ లో స్కామ్ లో నలుగురు అధికారుల అరెస్ట్ కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖలో అవినీతి తిమింగలాలపై ఏసీబీ దాడులు కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 22 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ లో ఒక్కసారిగా…

వివహిత అదృశ్యం….

కిసాన్ నగర్ లో వివహిత అదృశ్యం బాల్కొండ , ఫిబ్రవరి 21 ( లోకంతీరు ) :  బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన మడ్త పద్మ భర్త పేరు కన్నయ్య వయస్సు 44 సంవత్సరాలు కులం పూసవర్ల, వృత్తి గృహిణి  ఈ నెల 12.02.2024 నాడు ఉదయం తన ఇంటికి తాళం…

తెలంగాణ రాష్ట్రంలో….రజాకార్ల పాలన ఇంకా బ్రతికే ఉంది…..

తెలంగాణ రాష్ట్రంలో....రజాకార్ల పాలన ఇంకా బ్రతికే ఉంది..... మోడీ అభివృద్ధి చేసినా హైవేలపైనే రాహుల్ ప్రియాంకల పాదయాత్ర... నమ్మకం లేని రాహుల్ ఇంజన్ సర్కార్ .....  భైంసా బహిరంగ సభలో... అస్సాం సిఎం హేమంత బిశ్వశర్మ....…

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఎస్ఐ….

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఎస్ఐ కామారెడ్డి, ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : రక్షించాల్సిన రక్షక భటుడు మహిళా భక్షకుడు అయ్యాడు. కాపాడండి అని స్టేషన్ కొచ్చిన యువతిని పెళ్లి చేసుకుంటాను అని లొంగబరుచుకొని మోసం చేసిన వైనం చివరికి…?…

ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్బడిన విషాద సంఘటన…..

ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్బడిన విషాద సంఘటన. బాన్సువాడ/కోటగిరి,  ఫిబ్రవరి 19 ( లోకంతీరు ) :  ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్బడిన విషాద సంఘ టన కోటగిరి మండలం ఎక్లాస్పుర్ క్యాంప్లో చోటు చేసుకొంది. సంఘటనకు…

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు…చట్టలపై అవగాహన

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం.. ముప్కాల్ , ఫిబ్రవరి 18 ( లోకంతీరు ) : ముప్కల్ కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు ఈ రోజు పి పద్మావతి నిజామాబాద్ లీగల్ ఎయిడ్ సెక్రెటరీ మరియు వేముల దీప్తి ప్రిన్సిపల్ సీనియర్…

అంతర్రాష్ట్ర ఇసుక దోపిడీకి అడ్డుకట్టపడేనా?

తెలంగాణ,మహారాష్ట్రాల సరిహద్దుల్లో మంజీర ఇసుక అక్రమ రవాణా జోరు. పలు సందేహాలు రేకెత్తిస్తున్న అంతర్రాష్ట్ర ఇసుక అక్రమ రవాణా. బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 16  ( లోకంతీరు ) :  తెలంగాణ,మహరాష్ట్రా సరిహద్దుల్లో బంగారంలాగా మారిపోయిన…

చంద్రశేఖర్ కాలనీలో ఒకరి హత్య…

చంద్రశేఖర్ కాలనీలో ఒకరి హత్య నిజామాబాద్ , ఫిబ్రవరి 14 ( లోకం తీరు ) :  నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల రోటి దుకాణం వద్ద జరిగిన గొడవలో ఒక యువకుడు మరణించాడు. మృతుడు స్థానికంగా నివాసముండే జమీల్ గా పోలీసులు గుర్తించడం జరిగింది.…

స్కిడైన బైక్‌..వ్యక్తి మృతి……

రోడ్డు ప్రమాదంలో బైక్ స్కిడ్ అయి వ్యక్తి మృతి...... ఆర్మూర్ , ఫిబ్రవరి 14 ( లోకం తీరు ) : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి నేషనల్ హైవే లొ బండారు శ్రీను తండ్రి వెంకటేశ్వర్లు, వయస్సు: 52 సంవత్సరాలు, కులం: వడియా-రాజులు, ఆయన తన…

అక్రమంగా రవాణా చేస్తున్న పిడియస్ బియ్యం పట్టివేత…..

అక్రమంగా రవాణా చేస్తున్న పిడిఎస్   బియ్యం పట్టివేత..... భీంగల్, ఫిబ్రవరి 13 (లోకం తీరు) : ఎవరు ఎన్ని రకాలుగా  తనిఖీలు చేస్తున్న అక్రమ బియ్యం రవాణ అరికట్టడం లేదు. అటు పౌరసరఫరాల శాఖ , ఇటు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు  వేరువేరుగా దాడులు…