Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

లింగన్నవావిని పరిశీలించిన జిల్లా కలెక్టర్….

లింగన్నవావిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కామారెడ్డి జిల్లా,  ఆగష్టు 01 (లోకంతీరు) : జిల్లాలోని లింగంపేట మండల కేంద్రంలో నాగన్న బావిని గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ కల్పనా రమేష్ తో కలిసి గురువారం…

కొనసముందర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక …

కొనసముందర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక  వేల్పూర్, ఆగస్ట్ 01( లోకంతీరు ) : కమ్మర్ పల్లీ మండలం కొనసముందర్ గ్రామ అభివ్రుది కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా కంతి సాయన్న. ఉపాధ్యక్షులు గా ఏలిశాల భూమయ్య. కోశాధికారి రాజా…

తాగుడుకు బానిసై ఆత్మహత్య…

తాగుడుకు బానిసై ఆత్మహత్య... బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి  ఆగస్టు 01 (లోకంతీరు) : తాగుడుకు బానీసగా మారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భీంగల్ కేసీఆర్ కాలనీ లో జరిగింది. ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం కాలనీ కి చెందిన షేక్ అర్షద్ ( 36 )…

భూంపల్లి లో పారిశుద్ధ్యం పరిశీలన….

భూంపల్లి లో పారిశుద్ధ్యం పరిశీలన కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 31 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో పారిశుద్ధ్య లోపంతో ఈగలు దోమల వలన భూంపల్లి గ్రామంలో చాలామంది విష జ్వరాల బారిన పడ్డారు.…

రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం…!

రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం...! కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 31(లోకంతీరు): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ముందు రైతులకు…

విద్యారంగం గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..?

విద్యారంగం గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..? -- పెండింగ్లో 8 వేల కోట్లు -- స్కాలర్షిప్ ఫిజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.! -- జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం సిగ్గు చేటు కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూలై 31(లోకంతీరు) :…

యూనియన్ బ్యాంకు లో రైతులకు తప్పని తిప్పలు…?

యూనియన్ బ్యాంకు లో రైతులకు తప్పని తిప్పలు...? -- రుణమాఫీ అయిన డబ్బులు ఇంకా పడకపోవడంతో రైతులు ఆగ్రహం? కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూలై 31 (లోకంతీరు) : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ యూనియన్ బ్యాంకులో రైతులకు కష్టాలు తప్పడం లేదు రుణమాఫీ…

సైబర్ నేరగాలతో అప్రమత్తంగా ఉండాలి….

సైబర్ నేరగాలతో అప్రమత్తంగా ఉండాలి బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి,  జులై 31 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం కేంద్రంలో జమ మస్జిద్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరగలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా యువకులను…

బీంగల్ లో అర్థరాత్రి దొంగల బీభత్సం….

బీంగల్ లో అర్థరాత్రి దొంగల బీభత్సం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 31( లోకంతీరు) : బీంగల్ మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు, బోయగల్లి శ్రీనివాస్ ఇంట్లో మంగళవారం రాత్రి కుటుంబీకులంతా ఓ గదిలో నిద్రిస్తుండగా ఆ…

పరుశుధ్య పనులను పరిశీలించిన ఎంపీవో….

పరుశుధ్య పనులను పరిశీలించిన ఎంపీవో బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 31(లోకంతీరు) : ముప్కాల్ మండలంలోని నల్లుర్ గ్రామంలో పారిశుద్ధ్య పనులను ఎంపీవో మహమ్మద్ గౌస్ బుధవారం రోజు ఉదయం ఆర్యవేక్షించారు. అందులో భాగంగా పల్లె ప్రకృతి వనం,…