Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

అయోధ్య లో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట స్ఫూర్తిగా..

అయోధ్య లో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట స్ఫూర్తిగా.. మోడీ స్ఫూర్తి గా రామునికి పందిరి వేసిన యువకులు.. శ్రీ రాముని మదిలో నిలిచిన యువకులు.. అభినందించిన చుట్టూ పక్కన గ్రామాల ప్రజలు, గ్రామ పెద్దలు త్వరలోనే గుడి నిర్మిస్తాం..…

ఆధార్ సెంటర్ ల నిర్వాహకుల ఇష్టారాజ్యం….

ఆధార్ సెంటర్ ల నిర్వాహకుల ఇష్టారాజ్యం.... . సామాన్యులకు తప్పని కష్టం........ . జోరుగా వసూళ్లు... నిజామాబాద్, జనవరి 22 (లోకంతీరు): నిజామాబాద్ నగరంలోని ఆధార్ సెంటర్లు ప్రతి రోజు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. గత కొన్ని…

వీరభద్ర స్వామి ఆలయ నూతన కార్యవర్గము ఎన్నిక

వీరభద్ర స్వామి ఆలయ నూతన కార్యవర్గము ఎన్నిక 1011 నిజామాబాద్ అర్బన్, జనవరి 21 ( లోకం తీరు న్యూస్ ) : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ని గోల్ హనుమాన్ ప్రాంతం లో గల వీరభద్ర స్వామి ఆలయ నూతన కార్యవర్గాన్ని ఆ కాలోనిలో నివసించే…

కేంద్ర ప్రభుత్వ పథకాలు భవితకు మార్గదర్శకాలు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు భవితకు మార్గదర్శకాలు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఏముల నవీన్. కోటగిరి , జనవరి 21 (లోకం తీరు న్యూస్) : గత తొమ్మిది ఏళ్ల పాలనలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు దేశ యువకుల భవితకు…

ఓటర్ జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలి

ఓటర్ జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలి. ఆర్డీవో భూజంగ్ రావు. కోటగిరి ,జనవరి 21 (లోకం తీరు న్యూస్): ఓటరు జాబిత ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో బిఎల్ ఓలు ఓటరు జాబితాను జాగ్రత్తగా పరిశీలించాలని…

ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగల బీభత్సం

కోటగిరి మండలం లో దొంగల బీభత్సం  కోటగిరి, జనవరి 21( లోకం తీరు ): ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో అర్థరాత్రి దొంగతనం జరిగిన సంఘట న కోటగిరి మండలం లింగాపుర్ గ్రామంలో చోటు చేసుకొంది.శనివారం అర్థరాత్రి లింగాపూర్ గ్రామాని కి చెందిన బయ్యగారి నవీన్…

హుస్నాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక

హుస్నాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక బాన్సువాడ నియోజకవర్గం,  జనవరి 21( లోకం తీరు ) : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం హున్నాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని బాన్సువాడ నియోజకవర్గ…

ఆపిల్ ఐప్యాడ్ అప్పగింత

*నలభై వేల రూపాయల ఆపిల్ ఐప్యాడ్ తిరిగి అప్పగింత* నిజామాబాద్, - బాల్కొండ నియోజకవర్గం జనవరి 21( లోకం తీరు) :- నందిపేట్ మండలం నూత్పల్లి గ్రామానికి చెందిన కునింటి కీర్తి రెడ్డి ఈరోజు నిజామాబాదులో సికింద్రాబాద్ కు సూపర్ లగ్జరీ…

జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరం

జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరం  ----అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా --- నిజామాబాద్ అర్బన్, జనవరి 21 (లోకం తీరు న్యూస్ ):  జర్నలిస్టులకు క్రీడలు ఎంతో అవసరం అనే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ..

 తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో ఢిల్లీ. బాల్కొండ, జనవరి 21 ( లోకం తీరు ) : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో అబ్బగోని అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో  సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశంలో…