Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు……

గోదావరి పుష్కరాలకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి వెల్లడి కందకుర్తి, యంచ పుష్కర ఘాట్ల వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పాల్గొన్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు నిజామాబాద్,…

నాళేశ్వర్ లోడిజిటల్ క్రాప్ సర్వే……

నాళేశ్వర్ లోడిజిటల్ క్రాప్ సర్వే... నవీపేట్ , సెప్టెంబర్ 10 ( లోకంతీరు ) : నందిపెట్ మండలం లోని నాళేశ్వర గ్రామం లో నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వే (డి సి ఎస్) కార్యక్రమాన్ని గురువారం వ్యవసాయ విస్తరణ అధికారి దుంప విజయ్ గ్రామ సర్పంచ్…

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…..

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు - అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ఐలమ్మ పోరాటం ఆదర్శం - ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి - బుస్సాపూర్ శంకర్ నిజామాబాద్ అర్బన్, సెప్టెంబర్ 10 ( లోకంతీరు ) : చాకలి ఐలమ్మ వర్ధంతిని…

నిజామాబాద్ లో యథేచ్ఛగా ‘టేస్టింగ్ సాల్ట్’ వాడకం..

నిజామాబాద్‌లో యథేచ్ఛగా ‘టెస్టింగ్ సాల్ట్’ వాడకం.. అధికారుల నిఘా ఎక్కడ? నిజామాబాద్, సెప్టెంబర్ 02 ( లోకంతీరు న్యూస్ ) :    నగరంలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించే క్రమంలో ఉపయోగించే ‘టెస్టింగ్ సాల్ట్’ పేరుతో కొన్ని పదార్థాలను యథేచ్ఛగా…

అన్ని వర్గాల ఉపాధ్యాయులు మెచ్చిన నాయకుడు…..

అన్ని వర్గాల ఉపాధ్యాయులు మెచ్చిన నాయకుడు జిల్లా అధ్యక్ష పదవి రేసులో దూసుకెళ్తున్న బీసీ సామాజిక వర్గం నాయకుడు అంబెల్లి శంకర్ నిజామాబాద్ , ఆగస్టు 29 ( లోకంతీరు ) : ఉపాధ్యాయుల సమస్యలపై అవగాహన, సంఘటనా బలోపేతంపై స్పష్టమైన…

30న పీఆర్టీయూ జిల్లా ఎన్నికలు….

30న పీఆర్టీయూ జిల్లా ఎన్నికలు సామాజిక వర్గానికి ఓట్లు వస్తాయా? గత కమిటీకే మరోసారి పట్టం కడతారా? నిజామాబాద్, ఆగస్టు 27 ( లోకంతీరు న్యూస్ ) : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం…

ప్రజావాణికి 103 ఫిర్యాదులు…..

ప్రజావాణికి 103 ఫిర్యాదులు నిజామాబాద్, ఆగస్టు 24 ( లోకంతీరు న్యూస్ ) : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ…

నూతన భవనం నిర్మించాలి…..

నూతన భవనం నిర్మించాలి  - PDSU వినతి నిజామాబాద్  , ఆగష్టు 24 ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ నగరంలోని ఖిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని PDSU విద్యార్థి సంఘం…

స్వగ్రామంలో ఎమ్మెల్యే పర్యటన……

స్వగ్రామం జలాల్పూర్ లో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పర్యటన - సర్పంచ్ కుటుంబంతో పాటు పలు కుటుంబాలకు పరామర్శ  నిజామాబాద్ రూరల్  , ఆగష్టు 22 ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ రూరల్ మండలం జలాల్పూర్ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే…

సీఎం పర్యటన అడ్డుకోవడం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే….

సీఎం పర్యటన అడ్డుకోవడం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్  , ఆగష్టు 23 ( లోకంతీరు న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…