Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి…..

గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి నిజామాబాద్, జూన్ 22 ( లోకంతీరు న్యూస్ ) :  గ్రామపంచాయతీ కార్మికులకు ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలు అమలు చేయాలని, ఇతర సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ…

న్యూ అంబేద్కర్ భవన్లో ఎలక్ట్రిసిటీ మరమ్మత్తులు చేపట్టాలి…..

న్యూ అంబేద్కర్ భవన్లో ఎలక్ట్రిసిటీ మరమ్మత్తులు చేపట్టాలి - సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డిమాండ్ నిజామాబాద్, జూన్ 22 ( లోకంతీరు న్యూస్ ) :  జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఎలక్ట్రిసిటీ మరమ్మత్తులు చేపట్టాలని సీపీఐ(ఎం.ఎల్)…

సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా డిసిసి ఉపాధ్యక్షురాలు గా నియామక పత్రం…..

సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా డిసిసి ఉపాధ్యక్షురాలు గా నియామక పత్రం  ఎడపల్లి, మార్చి 25 ( లోకంతీరు ) :  బోధన్ డివిజన్ ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఎడపల్లి గ్రామానికి చెందిన రజిత ఐలయ్య యాదవ్ డిసిసి…

రెవిన్యూ కార్యాలయంలో ఇష్టారాజ్యం …..

ఆన్ డ్యూటీనా.... లేక ఆఫ్ డ్యూటీనా.... -  ప్రజలకు తప్పని తిప్పలు.... ఆర్మూర్, మార్చి 25 ( లోకంతీరు ) : ఆర్మూర్ మండల కేంద్రంగా ఉన్న ఆర్మూర్ లో మండల రెవిన్యూ అధికారి తను విధులు నిర్వహిస్తున్నడా..లేక సెలవుల్లో ఉన్నాడా అని అర్థం కాక…

అంగరంగ వైభవంగాఎడపల్లి గ్రామంలో బోనాలతోఘనంగా నల్లపోచమ్మ పండగ…..

అంగరంగ వైభవంగాఎడపల్లి గ్రామంలో బోనాలతోఘనంగా నల్లపోచమ్మ పండగ. - బోనాలతో బయలుదేరిన మహిళా భక్తులు  ఎడపల్లి, మార్చి 01 ( లోకంతీరు ) : ఎడపల్లి గ్రామంలో అన్ని కులస్తులు. ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ పండుగను భాజా భజంత్రీలతో మంగళహారతిలతో. మరియు…

మున్నూరు కాపుల ఐక్యతే మనందరికీ మనగడ…..

మున్నూరు కాపుల ఐక్యతే మనందరికీ మనగడ - నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ నిజామాబాద్  , మార్చి 01 ( లోకంతీరు ) : మున్నూరు కాపుల ఐక్యతే మన కులస్తులందరికీ మనుగడ లాంటిదని నిజాంబాద్ నగర తొలి మేయర్ మున్నూరు కాపు సంఘం జిల్లా…

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతోల్లా ఖమేని మృతి…

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతోల్లా ఖమేని మృతి ఇరాన్ , మార్చి 01 ( లోకంతీరు ) : అమెరికా,ఇజ్రాయెల్ దాడులలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించారన్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అయతొల్లా అలీ ఖమేనీఫొటో సోర్స్, ఫొటో…

దెబ్బతిన్న నరాలకు ఆధునిక శస్త్ర చికిత్స

దెబ్బతిన్న నరాలకు ఆధునిక శస్త్ర చికిత్స - మెడ, భుజాల గాయాలపై అవగాహన సదస్సు - యశోద హాస్పిటల్ వైద్యులు పి. ప్రకాష్  నిజామాబాద్, ఫిబ్రవరి 26 ( లోకంతీరు ) : ప్రమాదవశత్తు దెబ్బతిన్న నరాలకు ఆధునిక పద్ధతిలో శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నట్లు…

బ్రేకింగ్ న్యూస్………

 బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య బాసర, ఫిబ్రవరి 25 ( లోకంతీరు ) :  బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య మృతురాలు వనపర్తి జిల్లాకు చెందిన వసంతగా గుర్తింపు.డెడ్ బాడీని గుట్టు చప్పుడు కాకుండా సిబ్బంది…

ప్రైవేట్ ఆసుపత్రి లో యువకుని మృతి….. 

ప్రైవేట్ ఆసుపత్రి లో యువకుని మృతి..... -  వైద్యుల నిర్లక్ష్యం అంటున్న బాధితులు  నిజామాబాద్ క్రైమ్ , ఫిబ్రవరి 25 ( లోకంతీరు ) : చెవి నొప్పితో వచ్చిన యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు…