మండల కేంద్రంలో రైతుల పంటలను పరిశీలన….
మండల కేంద్రంలో రైతుల పంటలను పరిశీలన
కామారెడ్డి జిల్లా ,సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : జిల్లాలోని భిక్కనూర్ మండల కేంద్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాలకు పంటల్లో చీడపురుగులు ఎక్కువగా ఆశించడం అయినది. ముఖ్యంగా వరిలో ఖాండం తొలిచే…